పార్టీ మార్పు వార్తలపై స్పందించిన గంటా శ్రీనివాస రావు

పార్టీ మార్పు వార్తలపై స్పందించిన గంటా శ్రీనివాస రావు

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు చేసిన ప్రకటన అనేక చర్చలకు, సందేహాలకు తావిచ్చింది.

/telugu/ap/ganta-srinivas-rao-comments-on-party-change-welcomes-capital-in-vishakhapatnam-17619 Dec 31, 2019, 06:46 PM IST