చిత్తూరు శనక్కాయ ముద్దలు ఆరోగ్యానికి ఎనలేని ప్రయోజనాలు అందిస్తాయి.
మామూలుగా మనము వీటిని వేరుశెనగ ముద్దలు లేదా పల్లీల ముద్దలు అంటాము. అయితే చిత్తూరులో వేరుశనగపప్పు అక్కడి భూమి వల్ల ఎంతో మంచిగా ఉత్పత్తు అవుతుంది. కాగా చిత్తూరులో వాటిని చెనిక్కాయలు అని కూడా అంటారు. కాగా ఈ చిత్తూరు వేరుశనగపప్పులు, నెయ్యి, బెల్లంతో చేసిన ఈ లడ
శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఐరన్ ఈ లడ్డూల ద్వారా అందుతుంది.
ఈ లడ్డూలు రోజూ తింటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
బెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ధపరుస్తాయి.
ఈ లడ్డూలు తినడం వలన ఎముకల బలానికి కూడా ఉపయోగపడుతుంది.
చిత్తూరు శనక్కాయ ముద్దలు రుచి, ఆరోగ్యాన్ని ఒకేసారి అందిస్తాయి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.