బరువు ఎక్కువగా ఉన్నవారు ముందుగా ఆహారం పై దృష్టి సారించాలి.
కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు దరికిపోకూడదు నూనెలు తక్కువగా తీసుకోవాలి.
అంతేకాదు సరైన డైట్ పాటించాలి ఎక్సర్సైజులు వంటివి చేస్తూ ఉండాలి.
వీటికి సరిపోయే కొన్ని రకాల పండ్లు డైట్లో చేర్చుకోవాలి. అవి కొవ్వుని సులభంగా కరిగిస్తాయి.
అంతేకాదు ఫైబర్, మినరల్స్ కూడా ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి.
యాపిల్ తీసుకోవడం వల్ల ఫైబర్ ఉంటుంది. అతిగా ఆకలి వేయదు కడుపునిండుగా ఉంటుంది.
అదేవిధంగా అరటిపండు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి.
వాటర్ మిలన్ తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గుతారు ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది
జామ పండ్లు తీసుకోవడం వల్ల క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ అందుతుంది.