Roja Selvamani : ఎడ్ల బండిపై రోజా.. జబర్దస్త్ పోజులు

Roja Selvamani : తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు నిర్వహిస్తున్న ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమంలో రోజా సందడి చేసింది. ఈ ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని రోజా ప్రారంభించింది.

  • Oct 04, 2022, 16:53 PM IST
1 /5

రోజా ఇప్పుడు తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తోంది. సినిమా జీవితానికి రోజా పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అయితే దసరా ఈవెంట్ కోసం మల్లెమాల గడప తొక్కేశారు.

2 /5

ఎడ్ల బలప్రదర్శన పోటీలను తిలకిస్తూ మంత్రి రోజా ఇలా కనిపించారు. రోజా ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇన్ స్టాగ్రాంలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

3 /5

మన సంస్కృతి, సంప్రదాయాలు బావి తరాలకు తెలియచెప్పేలా ఈ ఎడ్ల బలప్రదర్శన పోటీలను మంత్రి కారుమూరీ వెంకట నాగేశ్వరరావు గారు నిర్వహించడం చాలా అభినందనీయం అని రోజా చెప్పుకొచ్చింది.  

4 /5

తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమంలో మంత్రి కారుమురి వెంకట నాగేశ్వరావుగారితో పాటు రోజా పాల్గొంది.

5 /5

రోజా ప్రస్తుతం తన రాజకీయ పనులతోనే బిజీగా ఉంటోంది. అయితే దసరా ఈవెంట్ కోసం బుల్లితెరపైకి గెస్టుగా వచ్చింది. కానీ ఇప్పుడు రోజా తణుకులో సందడి చేస్తోంది.