Stationary Store Business Idea: వ్యాపారం ప్రారంభించడం అనేది చాలా మందికి ఒక కల. ఇది కేవలం గుర్తింపు కోసమే కాకుండా మనకు జీవిత పాఠాలు నేర్పించే ఒక గొప్ప అవకాశం. వ్యాపారం చేయడం ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకుంటాం. వ్యాపారం మనల్ని మరింత బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో ,కష్టపడి పనిచేసేలా చేస్తుంది. మన బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించడానికి సహాయపడుతుంది. వ్యాపారంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా మనం సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటాం. వ్యాపారం విజయవంతమైతే మనం ఆర్థికంగా స్వతంత్రులమవుతాం. మన కుటుంబానికి మంచి జీవితాన్ని అందించగలుగుతాం. మీరు కూడా ఏదైనా బిజినెస్
Union Budget 2025 Gold Update: కేంద్ర బడ్జెట్ 2025 వచ్చేసింది. ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదే సమయంలో పసిడి ప్రియులకు సైతం గుడ్న్యూస్ ఇస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Oddness Taxes Countries: మనం పూర్వం ఎన్న రకాల వింత పన్నులు ఉండేవి.. అందులో గడ్డ, రొ**మ్ము పన్నులు కూడా ఉండేవి.. అయితే ఈ పన్నుల గురించి ఎప్పుడైనా విన్నారా? తెలియని వారు తప్పకుండా తెలుసుకోండి.
Union Budget 2025: 2025 -26 కేంద్ర బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. ముఖ్యంగా వేతన జీవులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆదాయ పన్ను పరిమితిని భారీగా పెంచడం పెద్ద ఊరట కలిగించే అంశం. అదే విధంగా దేశంలో డిఫెన్స్ , వ్యవసాయం, ఇరిగేషన్ సహా దేశంలో విభిన్న రంగాలకు ఏ మేరకు ఎంత కేటాయించరనే విషయానికొస్తే..
Coffee Shop Business Idea: ప్రస్తుతం చాలా మందిలో సొంత వ్యాపారం చేయాలనే ఆలోచన బలంగా ఉంది. వ్యాపారం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాపారం చేయడం వల్ల మీలో నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, నిర్ణయం తీసుకునే సామర్థ్యం వంటివి అభివృద్ధి చెందుతాయి. మీ వ్యాపారం ద్వారా ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. అలాగే మీ ఉత్పత్తులు లేదా సేవలు సమాజానికి ఉపయోగపడే విధంగా అందించవచ్చు. మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా.. ? ఈ బిజినెస్ మీకోసం..
Budget 2025 Live Updates: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్కు సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంతో కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పోరేట్ రంగంలో పనిచేసే వేతన జీవులు తాజాగా కేంద్రం ప్రకటించిన శ్లాబ్ సిస్టంతో ఎంతో లాభపడనున్నారు. తాజాగా పెంచి ఇంకమ్ శ్లాబు పరిమితిని రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 ఆర్ధిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. మొత్తంగా ఈ నిర్ణయంతో దాదాపు ప్రతి వంద కుటుంబాల్లో దాదాపు 40 శాతం మంది లాభపడునున్నారు.
Stock Market: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నాయి. దేశీయ సూచీలు లాభ, నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నష్టాల బాట పట్టాయి.
Budget 2025: 2025-26 బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. వేతన జీవులతో పాటు సామాన్యులు, రైతులు, పేదలతో పాటు మిడిల్ క్లాస్ వారికి అనుకూలంగా ఈ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వాహానాల ధరలు భారీగా తగ్గనున్నాయి.
Budget 2025: ఉద్యోగ జీవులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది. ఆదాయపన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై రూ.12 లక్షల వరకు పన్ను ఉండదన్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చేవారం కొత్త ఆదాయపన్ను బిల్లును తీసుకొస్తామన్నారు.
Budget 2025: 2025 బడ్జెట్లో, రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు, అలాగే, రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ప్రధాన మంత్రి ధన్య యోజనను ప్రకటించారు.
Best Recharge Plan: ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్కు ఆదరణ పెరుగుతోంది. ప్రైవేట్ టెలీకం కంపెనీలు టారిఫ్ భారీగా పెంచడంతో పెద్దఎత్తున యూజర్లు బీఎస్ఎన్ఎల్కు మారుతున్నారు. ఈ క్రమంలో యూజర్లను ఆకర్షించేందుకు మరో కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nirmala Sitharaman Sarees Significance: బడ్జెట్ సమర్పించేందుకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ 8వ సారి ప్రవేశపెట్టారు. బడ్జెట్ తోపాటు ఆరోజు కట్టుకునే చీర కూడా ఎంతో చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో నిర్మలమ్మ బడ్జెట్ సమర్పించేటప్పుడు ఎలాంటి చీరలను ధరించారో చూద్దాం.
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. నేడు యావత్ దేశం దృష్టి ఆమెపైనే ఉంటుంది. ఫిబ్రవరి 1న, సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు. ఈరోజు వరుసగా 8వ సారి బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించనున్నారు. సరళతను ఇష్టపడే నిర్మలా సీతారామన్ గురించి బడ్జెట్ చర్చల మధ్య, ఈ రోజు ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
Reliance Jio Reintroduced Plan: జియో ఇటీవలె ట్రయ్ ఆదేశాల మేరకు వాయిస్ ప్లాన్స్పై ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రైవేట్ దిగ్గజ టెలికాం కంపెనీ అతి తక్కువ ధరలోనే వాయిస్ ప్లాన్స్ అందిస్తుంది. తాజాగా మరో ప్లాన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.189 తో అపరిమిత వాయిస్ కాలింగ్తోపాటు ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Rates Today: బంగారం ధర భగ్గమంటోంది.రోజుకొక రికార్డు స్థాయికి చేరుకుంటున్న పసిడి శనివారం మరో ఉన్నత శిఖరాలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతో ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
Major Changes in Income Tax: కేంద్ర బడ్జెట్కు సమయం ఆసన్నమైంది. రేపు (ఫిబ్రవరి 1) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్పై ట్యాక్స్ పేయర్లు భారీ ఆశలే పెట్టుకున్నారు. పన్ను శ్లాబులు మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను మార్పులు చేస్తే.. మధ్యతరగతి ప్రజలకు గొప్ప ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Budget 2025: 2025లో సమర్పించిన బడ్జెట్ ఇప్పటి వరకు అతిపెద్ద బడ్జెట్ గా నిలుస్తుంది. ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె గ్రూపు దాదాపు రూ. 50లక్షల కోట్ల బడ్జెట్ ను సిద్దం చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.