Suddenly Changed Weather And Unseasonal Rains In Hyderabad: హైదరాబాద్లో అనూహ్యంగా వర్షం పడింది. తీవ్రంగా ఎండలు ఉన్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురవడం వింతగా అనిపించింది. దీంతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
February 27th School Holiday: ఈ నెల 26న మహా శివరాత్రి పండను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు సనాతన హిందువులు. అన్ని పండగల్లో పిండి వంటలు, ఇతరత్రా వంటకాలుంటాయి. కానీ శివరాత్రి రోజున మాత్రం చాలా మంది ఉపవాసంతో పాటు రాత్రి మొత్తం జాగారం ఉంటారు. దీంతో నెక్ట్స్ డే కూడా భక్తులు అలసటతో ఉంటారు. దీంతో కొన్ని చోట్ల ప్రభుత్వాలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటిస్తూ ఉంటాయి.
Hyderabad: లేడీ డాక్టర్ సరదాగా గడిపేందుకు తన స్నేహితులతో కలిసి కర్ణాటకలోని హంపికి వెళ్లింది. అక్కడ తుంగభద్రనదిలో ఈత కొట్టడానికి దూకింది. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
TG EAPCET 2025 Dates: ఇంటర్మీడియట్ విద్యార్ధులకు కీలకమైన అప్డేట్. తెలంగాణ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షల తరువాత ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Miss World 2025: 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కానుంది. మే 7 నుండి మే 31 వరకు జరగనున్న ఈ వేడుకలను హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు టూరిజం శాఖ సెక్రెటరీ స్మిత సబర్వాల్, మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మొర్లే వెల్లడించారు. హైదరాబాద్లో మిస్ వరల్డ్ ప్రారంభ, ముగింపు వేడుకలు జరగనున్నాయి. ముఖ్యంగా గ్రాండ్ ఫినాలే ిక్కడ నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు.
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్ల అంశంపై పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఈ దిశగా ముందుకు వెళుతోంది. వర్గీకరణకు చట్టబద్ధతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లపై మరొక బిల్లును ఇందులో ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం.
Yadadri Temple: యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మరో అద్భుతం చోటు చేసుకోనుంది. అవును యాదగిరి గుట్టలో మరో అద్బుత ఆవిష్కరణకు అక్కడి వేద పండితులు శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళితే..
Shivaji Jayanthi Turns To Tragedy: ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదశాత్తు విద్యాదాఘాతం జరగడంతో ఓ యువకుడి ప్రాణం కోల్పోగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది.
Ex CM KCR Public Meeting On April 27th: అధికారం కోల్పోవడం.. పార్లమెంట్ ఎన్నికల్లో విఫలమవడం నుంచి తేరుకుని కొత్త ఉత్సాహంతో సిద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్ ప్రణాళిక వివరించారు.
Chhatrapati Shivaji Maharaj Jayanthi Turns To Tragedy: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదశాత్తు జరిగిన ఓ సంఘటన ఓ యువకుడి ప్రాణం తీయగా.. 12 మంది తీవ్రంగా గాయపడడంతో తీవ్ర విషాదం అలుముకుంది.
Big Shock To Govt Employees Funds Diverted Other Schemes: పెండింగ్ బిల్లులు, రిటర్మైంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. బిల్లులు, బెనిఫిట్స్ మరింత ఆలస్యమవుతాయని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నిధులు మళ్లించిందని ప్రచారం జరుగుతోంది.
KCR: 2023 యేడాది చివర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు దిమ్మ దిరిగే షాక్ ఇచ్చారు. అంతేకాదు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు 10 యేళ్ల తర్వాత అధికారం కట్టబెట్టారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభలో ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ కు సున్నా సీట్లు ఇచ్చారు. ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భవనం వైపు చూడని అధినేత తాజాగా ఈ రోజు తెలంగాణ భవన్ లో అడుగుపెట్టడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
KCR:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ప్రభుత్వ పాఠశాలలో జరిపినందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం హెడ్మాస్టర్ను సస్పెండ్ చేసింది. సరూర్నగర్- నందనవనం ఎంపీపీ స్కూల్ లో పిల్లలకు పండ్లు, స్వీట్లు పంచారంటూ హెడ్మాస్టర్ పై సస్పెన్షన్ వేటు వేశారు.
Jupally on Revanth: తెలంగాణ ఇచ్చిన పార్టీగా దాదాపు పదేళ్ల విరామం తర్వాత రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. అంతేకాదు తెలంగాణ రెండో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మీదున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన్ని ఓ ముఖ్యమంత్రిగా ఆయన్ని కొంత మంది మరిచిపోవడం కామనైపోయింది. తాజాగా ఈయన మంత్రివర్గంలోని సహచరుడే ఆయన పేరు మరిచిపోవడంపై ఇపుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
Kalvakuntla Kavitha Offers To Peddagattu Jatara: తెలంగాణలో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు జాతరలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి బోనం సమర్పించారు. ఆమె రాకతో పెద్దగట్టు జాతర ప్రాంగణం సందడిగా మారింది. పెద్దగట్టు ఆలయాన్ని నాటి సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా కవిత గుర్తుచేశారు.
Kalvakuntla Kavitha Fire On Chandrababu: కృష్ణా జలాలు ఏపీ దోచేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కవిత డిమాండ్ చేశారు.
Kalvakuntla Kavitha: అప్పనంగా చంద్రబాబు నాయుడు నీళ్లు తరలించుకుంటూ పోతుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. వెంటనే ఏపీ జల దోపిడీని అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.