Kandukur TDP Meeting: కందుకూరు చంద్రబాబు సభలో తొక్కిసలాట.. 8 మంది మృతి!

8 dead and several injured in Chandrababu Naidu's Public Meeting at Kandukur. నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ బుధవారం నిర్వహించిన 'ఇదేం కర్మ' సభలో అపశృతి చోటు చేసుకుంది. 

  • Zee Media Bureau
  • Dec 29, 2022, 03:11 PM IST

A case of stampede come to light in Chandrababu Naidu Sabha. నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ బుధవారం నిర్వహించిన 'ఇదేం కర్మ' సభలో అపశృతి చోటు చేసుకుంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సభకు భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. ఈ క్రమంలో సభ సమీపంలో తొక్కిసలాట జరిగింది. దాంతో డ్రైనేజి కాలువలో పడ్డారు టీడీపీ కార్యకర్తలు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. 

Video ThumbnailPlay icon

Trending News