Maoist Leader Savitri: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ..

Maoist Leader Savitri: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కిష్టాపురం ఏరియా కమిటీ సెక్రటరీ సావిత్రి పోలీసుల ముందు లొంగిపోయారు. దండకారణ్యంలో ఆమె మొదటి తరం విప్లవ కారుల్లో ఒకరిగా ఉన్నారు. దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ రామన్న 1994లో సావిత్రిని పెళ్లి చేసుకున్నారు.

  • Zee Media Bureau
  • Sep 21, 2022, 05:37 PM IST

Maoist Leader Savitri: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కిష్టాపురం ఏరియా కమిటీ సెక్రటరీ సావిత్రి పోలీసుల ముందు లొంగిపోయారు. దండకారణ్యంలో ఆమె మొదటి తరం విప్లవ కారుల్లో ఒకరిగా ఉన్నారు. దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ రామన్న 1994లో సావిత్రిని పెళ్లి చేసుకున్నారు. 2019లో గుండె పోటుతో ఛత్తీస్‌ఘడ్ అడవుల్లో రామన్న మరణించారు. రామన్న కుమారుడు రంజిత్‌  గత ఏడాది క్రితం హైదరాబాద్‌లో డీజీపీ ముందు లొంగిపోయాడు. కొంతకాలంగా సావిత్రి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ప్రచారం జరిగింది.

Video ThumbnailPlay icon

Trending News