Zee Achievers Award: జీ కన్నడ న్యూస్‌ 3వ వార్షికోత్సవం.. 46 మందికి అవార్డులతో సత్కరణ..

Zee Kannada Anniversary Achievers Award: జీ కన్నడ న్యూస్‌ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో చేసిన కృషికి 46 మందిని అవార్డులతో సత్కరించారు. ఈ వేడుక ఫిబ్రవరి 9 ఆదివారం జరిగింది. ముఖ్య అతిథులుగా శ్రీ నిర్మలానందనాథ్‌ స్వామిజీతోపాటు డీకే శివకుమార్‌ తదితరులు హాజరయ్యారు.
 

1 /7

జీ కన్నడ న్యూస్‌ వార్షికోత్సవ వేడుక రిట్జ్‌ కార్లటన్ హోటల్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి శ్రీ శ్రీ శ్రీ నిర్మలానందనాథ్‌ స్వామిజీ, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కూడా హాజరయ్యారు. జీ కన్నడ న్యూస్‌ మూడవ వార్షికోత్సవం సందర్భంగా జీ అచీవర్స్‌ అవార్డుతో 2025 సత్కరించారు.   

2 /7

ఈ ఉత్సవంలో వివిధ రంగాలకు చెందిన 46 మందిని జీ న్యూస్‌ అచీవర్స్‌ అవార్డుతో సత్కరించారు. వీరి సామాజిక సేవకు గుర్తుకు ఈ అవార్డులను జీ సత్కరించింది. జీ కన్నడ న్యూస్‌ ఎడిటర్‌ ఎస్‌ రవి సామాజిక సేవ, వాణిజ్య విభాగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి జీ కన్నడ న్యూస్‌ అచీవర్స్‌ అవార్డులు అందిస్తున్నట్లు చెప్పారు.  

3 /7

‌జీ న్యూస్‌ అచీవర్స్‌ అవార్డు ఉత్సవాల్లో జీ కన్నడ న్యూస్‌ ఎడిటర్‌ రవిని స్వామిజీ ఆశీర్వదించారు. సీఎం సిద్ధరామయ్య కూడా 46 మంది అవార్డుగ్రహితలను వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు  

4 /7

అవార్డుగ్రహీతలకు స్వయంగా డీకే శివకుమార్‌ సత్కరించి, ప్రదానం చేశారు. అంతేకాదు జీ సమాజ అభివృద్ధికి చేస్తోందని జీ న్యూస్‌ కన్నడ కృషిని శివకుమార్‌ కొనియాడారు.  

5 /7

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ అవార్డుగ్రహీతలను ప్రశంసించారు. సామాజిక సేవతో వివిధ రంగాల్లో సేవకు అభినందించారు.  

6 /7

జీ కన్నడ అఛీవర్స్‌ అవార్డుగ్రహీతలు వీరే.. సత్యనారాయణ- పారాఒలింపిక్‌ కోచ్‌, సంజయ్‌ బైద్‌ - బిజినెస్‌మెన్‌, బీసీ జయప్రసాద్‌- సేంద్రీయ రైతు గోపీకృష్ణ- సోషల్‌వర్కర్‌

7 /7

శశికుమార్‌ తిమ్మయ్య- బిజినెస్‌మెన్‌, కేఎం సందేశ్‌- సోషల్‌ వర్కర్‌, సుందర్‌ రాజపత్తి- బిజినెస్‌మెన్‌, డా. శరద్‌ కులకర్ణి- ఆయుర్వేదిక్‌ వైద్యులు వీరపాటు మొత్తం 46 మందికి అవార్డులతో సత్కరించారు.