Hyderabad: లిక్కర్ షాపుల వేళల్లో జీహెచ్ఎంసీ పరిధిలో సవరించినట్లు తెలుస్తోంది. ఇక మీదట వీకెండ్ లలో కూడా ఎక్కువగా సేపు తెరిచి ఉంచుకునే విధంగా రేవంత్ సర్కారు కీలక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
Liquor Shops Closed For 2 Days: రెండు రోజులపాటు బోనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Hanuman Jayanthi 2024: లిక్కర్, వైన్స్ షాన్ యాజమాన్యాలకు హైదరాబాద్ సీపీ కీలక ఆదేశాలు జారీచేశారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఎవరైన రహస్యంగా అమ్మాలని చూస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.
చాలా ప్రదేశాల్లో మద్యపానం నిషేదించాలని.. బెల్ట్ షాపులను తొలగించాలని ఆందోళనలను, రాస్తా రోకోలు చేయటం చూసాం. కానీ ఊరిలో మద్యం షాపులు కావాలని ఊరి ప్రజలందరూ ఆందోళన చేసిన ఘటన ములుగు జిల్లాలో నెలకొంది. ఆ వివరాలు
Munugode Bypoll: మునుగోడులో 3 రోజులు పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో వచ్చే నెల 1న సాయంత్రం నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి.
Liquor Scam: కొత్త మద్యం పాలసీ ఎక్సైజ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీలకు కట్టబెట్టారని.. అసలు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీలను టెండర్ ప్రక్రియలో ఎలా అనుమతించారని నిలదీస్తోంది. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి చెందిన సంస్థ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
తెలంగాణలో మందు బాబులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల వేళల్లో మార్పు చేర్పులు చేసింది గవర్నమెంట్. (TS Government) డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు (Wine shops) తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
Liquor Door Delivery: దేశంలో తొలిసారిగా ఢిల్లీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మందుబాబులకు నిజంగా ఇది శుభవార్తే. కావల్సినంత మద్యం ఇకపై..ఇంటికే చేరుతుంది.
Beer gets cheaper in UP to boost beer sales: కరోనా వైరస్ మహమ్మారికి చెక్ పెట్టేందుకు విధించిన లాక్డౌన్ బీరు తాగే మందుబాబులపై కూడా బాగానే ప్రభావం చూపించినట్టుంది. అందుకే 2020 ఏప్రిల్ నుంచి 2020 నవంబర్ మధ్య కాలంలో ఉత్తర్ ప్రదేశ్లో బీర్ సేల్స్ బాగా పడిపోయాయట. కాస్త అటుఇటుగా 36% బీరు విక్రయాలు (Beer sales) తగ్గాయన్నమాట.
Wine Shops In Hyderabad: తాజాగా హోలీ పండుగ నేపథ్యంలో మద్యం విక్రయాలపై హైదరాబాద్ పోలీసులు తాత్కాలికంగా నిషేధం విధించారు. వైన్ షాప్స్ బంద్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
2021 నూతన సంవత్సరం వేడుకలను ( New Year 2021 celebrations ) పురస్కరించుకుని ప్రభుత్వం మద్యం దుకాణల వేళలను అర్ధరాత్రి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు జరిగాయి.
తమిళనాడులో మద్యం ప్రియులకు, ఆ రాష్ట్ర సర్కార్కి మద్రాస్ హై కోర్టు ( Madras high court ) షాక్ ఇచ్చింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ( TASMAC liquor) నిర్వహించే అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.
లాక్డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలకు ఇటీవల కేంద్రం పలు షరతులతో కూడిన సడలింపు ఇవ్వడంతో మళ్లీ తెరుచుకున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాలు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, హర్యాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల్లో మద్యం దుకాణాల్లో విక్రయాలు జోరందుకున్నాయి.
లాక్ డౌన్ సమయంలోనే మద్యం డోర్ డెలివరీ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్ సర్కార్ తాజాగా వైన్ షాపుల వద్దే మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇస్తూ కొత్తగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో మద్యం దుకాణాలు మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది.
లాక్ డౌన్ నేపథ్యంలో సాధారణ దుకాణాలు, అన్ని వ్యాపారాలతో పాటే బార్ అండ్ రెస్టారెంట్స్, మద్యం దుకాణాలు కూడా మూత పడిన నేపథ్యంలో లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు ఎత్తేస్తారా ? ఎప్పుడెప్పుడు మళ్లీ గొంతు తడిచేసుకోవచ్చా అన్న చందంగా మద్యం ప్రియులు ఎదురుచూశారు.
లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడటంతో మద్యం ప్రియుల జిహ్వ రుచి తీర్చేందుకు కొందరు దురాశపరులు అక్రమ మద్యం వ్యాపారానికి తెరతీస్తున్నారు. జన సంచారం లేని చోట, అడవుల్లో అక్రమంగా మద్యం తయారుచేస్తూనో లేక నిల్వ చేస్తూనో.. అక్కడి నుంచి మద్యం ప్రియులకు లిక్కర్ సరఫరా చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.