Chikoti Praveen: హిందువుల జోలికొస్తే నా కొడకల్లారా.. చికోటి ప్రవీణ్ స్ట్రాంగ్ వార్నింగ్

Chikoti praveen Warns Bairi Naresh: కొల్లూరులో అయ్యప్ప సన్నిధానంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చికోటి ప్రవీణ్.. ఇటీవల బైరి నరేష్, రేంజర్ల రాజేష్ ఉదంతాలపై ఘాటుగా స్పందించారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ఉదంతం గురించి మాట్లాడుతూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు.

Written by - Pavan | Last Updated : Jan 7, 2023, 08:51 PM IST
Chikoti Praveen: హిందువుల జోలికొస్తే నా కొడకల్లారా.. చికోటి ప్రవీణ్ స్ట్రాంగ్ వార్నింగ్

Chikoti praveen Warns Bairi Naresh: చికోటి ప్రవీణ్ మరోసారి వార్తల్లోకొచ్చాడు. నాస్థికులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల కాలంలో హిందుత్వంపై దాడులు పెరిగాయని.. హిందువులు శాంతియుతంగా ఉండి భరించడం వల్లే హిందువులపై దాడులు పెరిగాయని చెబుతూ.. ఇకపై ఎవ్వరైనా హిందువలకు వ్యతిరేకంగా కానీ లేదా హిందూ దేవతలు, దేవుళ్లపై ఇష్టం వచ్చినట్టు నోరుపారేసుకుంటే నాలుకలు చీరేస్తామని హెచ్చరించాడు. హిందుత్వంపై దాడికి పాల్పడితే వారిపై భౌతిక దాడులకు పాల్పడేందుకు వెనుకాడమన్నారు. ఇప్పటివరకు శాంతితో ఉన్నామని... ఇకపై హిందువుల జోలికి వచ్చే వారి కాళ్లు, చేతులు విరగ్గొట్టి వారికి సరైన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

కొల్లూరులో అయ్యప్ప సన్నిధానంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చికోటి ప్రవీణ్.. ఇటీవల బైరి నరేష్, రేంజర్ల రాజేష్ ఉదంతాలపై ఘాటుగా స్పందించారు. అయ్యప్ప స్వాముల కాలి కింద దూళితో సమానం కానీ వాళ్లంతా అయ్యప్ప స్వామిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందుత్వం అంటేనే శాంతి అని.. ఆ దోరణితోనే ఇంతకాలం శాంతి మంత్రం జపించాం. కానీ దేనికైనా ఒక హద్దులు ఉంటాయి. హిందువుల సహనం కూడా నశించింది అని అన్నారు. ఇటీవల అయ్యప్ప స్వామిపై నోరు పారేసుకున్న వారికి అయ్యప్ప స్వాములు ఘాటుగానే సమాధానం చెప్పారని అభినందించారు. 

హిందువులను ఎవ్వరైనా ఏమైనా అంటే వారి నాలుకలు కోసి ఇదే కొల్లూరులో తలకిందులుగా వేళ్లాడదీస్తామని హెచ్చరించారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ఉదంతం గురించి మాట్లాడుతూ.. రెండు సీమ పందులకు పుట్టిన మనిషి ఆ బైరి నరేష్ అని ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. హిందువులపై దాడికి పాల్పడే వారికి ఇకనైనా గట్టిగా బుద్ది చెప్పకపోతే మరో 20 ఏళ్లలో హిందువులే మైనార్టీలు అవుతారని అన్నారు. మతమార్పిడి పేరుతో హిందుత్వంపై దాడి జరుగుతోందని.. మతమార్పిడి పేరుతో కొత్త కుక్కలు వస్తున్నాయని.. వారికి హిందువులు గట్టిగా బుద్ది చెప్పాలని మండిపడ్డారు. ఫారెన్ కెసీనో కేసుతో తొలిసారిగా వార్తల్లోకొచ్చిన చికోటి ప్రవీణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : Renjarla Rajesh: హిందూ ద్రోహులకు ప్రభుత్వం వత్తాసు.. వీహెచ్‌పి సంచలన ఆరోపణలు

ఇది కూడా చదవండి : Renjarla Rajesh News: రేంజర్ల రాజేష్‌కి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

ఇది కూడా చదవండి : Attack on Santa Claus: ఇది హిందువుల ఏరియా అంటూ చావబాదారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News