MUNUGODE BYPOLL: మునుగోడులో నేతల ఇంటింటి ప్రచారం

MUNUGODE BYPOLL: తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇంటింటికి వెళ్లి తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు పార్టీల నేతలు. ఓటర్ల  ప్రసన్నం కోసం చివరి వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థి తరపున ప్రచారానికి సీఎం కేసీఆర్ రానున్నారు. ఈనెల 30న చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి సభ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది అధికార పార్టీ.

  • Zee Media Bureau
  • Oct 29, 2022, 03:39 PM IST

Video ThumbnailPlay icon

Trending News