Terrorists: జమ్ముకశ్మీర్‌ లో వలస కూలీని కాల్చి చంపిన ఉగ్రవాదులు

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌ లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు ఇతర ప్రాంతాలకు చెందిన వారినే టార్గెట్‌ చేసి చంపేస్తున్నారు. తాజాగా బందిపోరాలోని సాదునారా గ్రామంలో ఓ వలస కూలీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బీహార్‌ కు చెందిన మహ్మద్‌ అమ్రేజ్‌ అనే వ్యక్తి చనిపోయాడు.

  • Zee Media Bureau
  • Aug 12, 2022, 07:29 PM IST

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌ లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు ఇతర ప్రాంతాలకు చెందిన వారినే టార్గెట్‌ చేసి చంపేస్తున్నారు. తాజాగా బందిపోరాలోని సాదునారా గ్రామంలో ఓ వలస కూలీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బీహార్‌ కు చెందిన మహ్మద్‌ అమ్రేజ్‌ అనే వ్యక్తి చనిపోయాడు.

Video ThumbnailPlay icon

Trending News