7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త విన్పించింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపు ప్రకటన వెలువడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో డీఏ పెంపును ఆమోదించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన అప్ డేట్ వెలువడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనున్న కేబినెట్ భేటీలో డీఏ పెంపుపై ప్రకటన వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. డీఏ 3 శాతానికి మంత్రిమండలి ఆమోదించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, వచ్చే వారం ప్రకటించనున్న డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెరుగుదల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాడే డీఏ 3 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగులు అంచనాలు వేస్తున్నారు.
7th Pay Commission DA Hike: ద్రవ్యోల్బణం నియంత్రణలో భాగంగా ఏడాదికి రెండు సార్లు అంటే జనవరి, జూలై నెలల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెరుగుతుంటుంది. ప్రస్తుతం ఉద్యోగులు జూలై డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.
7Th Pay Commission Update: ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేటాయించిన కార్యాలయ అలవెన్స్ను (CAA) నెలకు రూ.6750 నుంచి రూ.8438కి పెంచాలని, ఈ పెంచిన మొత్తం 2024 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలాగా అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు DOPPW (Department Of Personnel And Training) కేంద్రం సూచనలు జారీ చేసింది.
7th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న 7వ వేతన సంఘంపై ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈరోజు అక్టోబర్ 9న కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో దీని గురించిన అప్డేట్ ఏమైనా వస్తుంది అని ఎన్నో రోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు.
7th pay commission da hike news: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసర వేళ మోదీ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇది బంపర్ లాటరీ అని చెప్పుకొవచ్చు.
DA Hike Announcement: 7వ వేతన సంఘం డీఏ పెంపు ప్రకటన వెలువడనుంది. దసరా, దీపావళికి ముందే డీఏ పెంపు నజరానా లభించనుంది. పెరిగిన డీఏ ఎరియర్లతో పాటు రానుండటంతో జీతం పెద్దమొత్తంలో తీసుకోనున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.
7th Pay Commission DA Hike and Diwali Bonus in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఏ పెంపు ప్రకటన రేపు వెలువడనుంది. ఈసారి డీఏ 3-4 శాతం ఉండవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో దీపావళి బోనస్ కూడా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7Th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తర్వలోనే గుడ్ న్యూస్ రాబోతోంది. మరో 48 గంటల్లో 7వ వేతన సంఘం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. మోడీ సర్కార్ ఉద్యోగుల జీతాలను పెంచుతూ నిర్ణయతీసుకోబోతోంది. ఇప్పటికే గత కొన్ని నెలల నుంచి ఎడవ సంఘానికి సంబంధించిన జీతాల పెరుగుదలకు సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెంచే డీఏ పెంపుదలకు కేవలం 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. అక్టోబర్ 10న ప్రకటించబోయే ఈ పెంపు, ఉద్యోగులకి ఆర్థికంగా చాలా మద్దతు ఇస్తుంది అని చెప్పుకోవచ్చు.
7th Pay Commission: 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా రెండు సార్లు డీఏ పెరుగుతుంటుంది. ఇప్పుడు రెండవ విడత డీఏను 4 శాతం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. దసరా పండుగకు ముందే ఉద్యోగులకు భారీ నజరానా ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ పెంపుపై స్పష్టత వచ్చింది. ఉద్యోగులకు డీఏ ఈసారి 3 శాతం పెరగనుంది. మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంటుందా లేక జీరో నుంచి లెక్కిస్తారా అనేది తేలాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike: 7వ వేతన సంఘం ప్రకారం డీఏ పెంపు ప్రకటన, 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందుతోంది. దీపావళికి ముందే పెరిగిన డీఏ, పెరిగిన జీతం అందుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission: 8వ వేతన సంఘం గురించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జీతాలు, అలవెన్సులు పెంపు కోసం పే కమిషన్ సిఫార్సులు చేస్తుంది. 7వ వేతన సంఘం తర్వాత, 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు అవుతుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎనిమిదో వేతన సంఘం పై తాజాగా వార్తలు వెలుగులోకి వచ్చింది.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలలో పెరగనున్న DA (Dearness Allowance) పెంపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్లో కేంద్రం నుండి అధికారిక ప్రకటన వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గత సంవత్సరం, DA పెంపు అక్టోబర్ మొదటి వారంలో విడుదల అయ్యింది.
7Th Pay Commission Big Update On DA Hike: సెంట్రల్ గవర్న్మెంట్ ఉద్యోగులు ఎన్నో రోజులుగానో ఎదురు చూస్తున్న శుభ తరుణం అతి దగ్గరలో ఉంది. అదే డీఏ పెరుగుదల. దీంతో వారి జీతభత్యాలు భారీగా పెరుగుతాయి. అక్టోబర్లో డీఏ గురించిన గుడ్న్యూస్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. గత ఏడాది కూడా అక్టోబర్ మొదటి వారంలోనే డీఏ హైక్ ప్రకటించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు డీఏ ఈ ఏడాది 3-4 శాతం పెరగనుంది. ఇది దీపావళికి ముందుగానే ప్రకటించనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై స్పష్టత వచ్చేసింది. 7వ వేతన సంఘం సిఫార్సుల్లో భాగంగా ఈ ఏడాది రెండవ విడత డీఏ పెంపు 4 శాతం ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రకటన వెలువడనుంది. అంటే ఈసారి దసరా, దీపావళి పండుగలకు బంపర్ బహుమతి లభించనుంది.
7Th Pay Commission DA Hikes Update: కేంద్రం త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలపబోతోంది.. డీఏలో పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ పెంపు వల్ల లక్షలాది కేంద్ర ఉద్యోగులకు భారీ జీతాలు పెరిగి ఖర్చుల భారం తగ్గుతుంది. అలాగే పెన్షనర్లకు ఊరట లభించనుంది. ఈరోజు జరగబోతున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ధరల పెంపుపై చర్చించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
8 Pay Commission And DA Hike: 8వ వేతన సంఘంపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇది కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన వస్తువు ధరలు నుంచి వారికి కాస్త ఉపశమనం లభించునుంది. అంతేకాకుండా కేంద్రం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు బెసిక్ సాలరీ దాదాపు రూ.26 వేలకుపై పరిగే ఛాన్స్లు ఉన్నట్లు తెలుస్తోంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.