ఎట్టకేలకు డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయిన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్కు బెయిల్ మంజూరు అయింది. ఈ విషయం తెలుసుకున్న షారుక్ అభిమానులు, బాలీవుడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి
Drugs will become sugar powder : మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఛాగన్ బుజ్బ్పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ షారూఖ్ ఖాన్ బీజేపీలో చేరినట్లైతే డ్రగ్స్ పంచదార పౌడర్ అవుతుందన్నారు.
రన్నింగ్ రైలు ఎక్కటం లేదా దిగటం ఎంత ప్రమాదకరమో తెలిసిందే.. ఒక 8 నెలల గర్భిణీ రైలు దిగబోతూ కింద పడబోయింది.. అక్కడే ఉన్న రైల్వే పోలీసు ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడిన వీడియో నెట్ లో తెగ వైరల్ అవుతుంది.
BOMBAY High Court: ప్రముఖ విప్లవ కవి, విరసం రచయిత, సామాజిక ఉద్యమకారుడైన వరవరరావుకు బోంబే హైకోర్టులో ఊరట లభించింది. వరవరరావు బెయిల్ గడువు పూర్తవుతునన్న నేపధ్యంలో ఊరట లభించడం విశేషం.
రాంగ్ రూట్ లో వస్తున్నాడని, ఆపి కారు బ్యానెట్పై ఎక్కి కుర్చున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ను 1 కిలో మీటర్ వరకు లాక్కెళ్లిన డ్రైవర్.. యువకుడిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు.
ఆమె ఒక వృద్దురాలు.. చేతి కర్ర సాయం లేనిదే నడవలేదు.. అకస్మాత్తుగా చిరుత ఆమెపై దాడి చేసింది. ఎంతో దైర్యంగా చిరుతను ప్రతిఘటించి ప్రాణాలను కాపాడుకున్నా వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మీరే ఒకసారి ఆ వీడియో చూడండి.
Ganesh Chaturthi 2021: దేశంలో వినాయకచవితి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కరోనా నిబంధనలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ భక్తుడు గణపతికి బంగారు కిరీటాన్ని సమర్పించాడు.
Man wanted to sleep with the wife of his friend found dead: మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన నాయక్ ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని అతడి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడికి కోట్ల విలువ చేసే ఆస్తులు ఉండటంతో ప్రాపర్టీ విషయంలోనే పడని వారే మర్డర్ (Murder) చేసి, శవం కూడా కనిపించకుండా చేసి ఉంటారని పోలీసులు భావించారు.
Mumbai Flash Floods: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం మరోసారి తడిసి ముద్దయింది. భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఘాట్ రోడ్లపై కొండ చరియలు విరిగిపడ్డాయి.
ముంబాయిలో కలకలం రేగింది... సెక్స్ రాకెట్ నడుపుతూ బాలీవుడ్ టీవీ నటి మరియు ఒక టాప్ మోడల్ ను పట్టుబడ్డారు. లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోవటం కారణంగా ఇలా చేస్తున్నట్టు వెల్లడించారు
దేశ రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు పురాతన భవనాలు నేలకూలుతున్నాయి. పల్లపు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ 30 మంది మరణించారు.
Reliance Jio starts 5G trials: ముంబై: రిలయన్స్ జియో భారత్లో తయారైన పరికరాలతో (made-in-India equipment) సహాయంతో ముంబైలో 5G ట్రయల్స్ ప్రారంభించింది. త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్, అహ్మెదాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లోనూ 5G ట్రయల్స్ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది.
Mumbai Building Collapse: మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఓ మురికివాడలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు.
Ajay Devgn purchases new bungalow in Mumbai: బాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన అజయ్ దేవ్గన్ ప్రస్తుతం బాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అయితే అందుకు కారణం అతడి లేటెస్ట్ సినిమాలు అనుకుంటే పొరపాటే. అజయ్ దేవ్గన్ తాజాగా కొనుగోలు చేసిన ఓ బడా బంగ్లా అతడిని ఇప్పుడు వార్తల్లోకెక్కేలా చేసింది.
Mumbai: కోవిడ్ మహమ్మారి దేశ ప్రజల్ని గజగజలాడిస్తోంది. రోజురోజుకూ ఉధృతంగా మారుతున్న కరోనా సెకండ్ వేవ్తో ప్రజలు విలవిలలాడుతున్నారు. అవసరమైనవారికి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఆ యువకుడు చేసిన పని చూస్తే..హ్యాట్సాఫ్ అనక తప్పదు.
Taapsee Pannu Residence In Mumbai Raided by IT Officials: ముంబైలోని అనురాగ్ కశ్యప్, తాప్సీ పన్నూ, వికాస్ బహల్ నివాసంలో బుధవారం ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
Platform Ticket Price Raised To Rs 50 | కొన్ని ముఖ్య స్టేషన్లలో ప్లాట్ఫాం టిక్కెట్ల ధరను పెంచింది. ప్లాట్ఫామ్ టికెట్ ధరలు పెంచినట్లు ఓ అధికారి మంగళవారం తెలిపారు. జూన్ 15 వరకు పెరిగిన ధర అమలు కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.