దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం చెప్పదలుచుకున్నారో.. ఖరాఖండిగా చెప్పేస్తారు. అందుకే ఆయన తరచూ వార్తల్లో ముఖ్యాంశాలుగా నిలుస్తారు ఎప్పుడూ తనదైన స్టైల్లో సినిమాలు తీసి వివాదాస్పద దర్శకుడిగా.. పేరు గడించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులు మలుపులు తిరుగుతోంది. తొలుత పోలీసులు విభాగం, ఆ తర్వాత ఈడీ, సీబీఐ విచారణ జరుపుతుండగా.. తాజాగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగడం తెలిసిందే. డ్రగ్స్ కొనుగోలు కేసులో నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. Ankita Lokhande responds on Rhea Chakraborty arrest
నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యపై ధైర్యంగా ఉన్న విషయాలు మాట్లాడిన నటీమణి కంగనా రనౌత్. తనకు డ్రగ్ డీలర్లతో సంబంధాలున్నాయని నిరూపించగలిగితే తాను ముంబైని శాశ్వతంగా వదిలి వెళ్తానని (Kangana Ranaut Will leave Mumbai forever) సవాల్ విసిరింది.
ఈ సంవత్సరం కరోనావైరస్ మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది అనే విషయంలో ఎలాంటలి సందేహం లేదు. కానీ వినాయకుడి భక్తల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. కరోనానియమాలు పాటిస్తూనే.. తమ భక్తిని చాటారు. తాజాగా కలియుగ కర్ణుడు సోనూ సూద్ తన కుటుంబంతో కలిసి గణపతి నిమజ్జనంలో పాల్గొన్నాడు. ఆ చిత్రాలు ఇవే..
వలసకార్మికులతో పాటు కరోనావైరస్ ( CoronaVirus ) వల్ల కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసి కలియుగ కర్ణుడిగా మారిన సోనూసూద్ ( Sonu Sood ) తన గతం గురించి చెప్పాడు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుపై ( Sushant Singh Rajput's death case ) దర్యాప్తు చేపట్టడానికి ముంబై వెళ్లిన బీహార్ పోలీసులపై ముంబై పోలీసులు ( Mumbai cops ) కేసు నమోదు చేశారని వస్తున్న పుకార్లపై బీహార్ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్పందించారు.
లాక్డౌన్, కరోనా వ్యాప్తి కారణాలతో మ్యాచ్లన్నీ రద్దు చేశారు. కెరీర్ మీద బెంగతో ముంబైకి చెందిన ఓ క్రికెటర్ ఆత్మహత్య (Cricketer Commits suicide) చేసుకోవడం కలకలం రేపుతోంది.
Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి శ్వేత సింగ్ కీర్తి ( Swetha Singh Kirti ) ఇటీవలే ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో ఒక బిల్ బోర్డులో #JusticeForSushantSinghRajput అని రాసి ఉంది. ఈ బిల్ బోర్డు అమెరికాలోని కాలిఫోర్నియా నగరానికి సంబంధించింది.
అతి భారీ వర్షాలతో ముంబై ( Heavy rains in mumbai ) దద్దరిల్లిపోతోంది. ముంబై రోడ్లన్నీ సంద్రంగా మారిపోయాయి. ప్రజా జీవితం స్థంబించుకుపోయింది. ట్రాఫిక్స్ నిలిచిపోయింది. ముంబైలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.
అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. మాజీ ప్రపంచ సుందరి, స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్కి కరోనా పాజిటివ్ (Aishwarya Rai Tested Corona Positive)గా నిర్ధారించారు.
బాలీవుడ్ అగ్రనటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కుటుంబం కరోనా వలయంలో చిక్కుకుంది. ఆయనతో పాటు కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్కు కరోనా పాజిటివ్గా తేలింది. కొన్ని కారణాలతో అమిబాబ్ ఆస్పత్రిలో చేరేందుకు మొగ్గుచూపారు.
కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటికే ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్న తరుణంలో కరోనా వైరస్ లక్షణాల్లో మరో రెండు వచ్చి చేరాయి. ఇప్పటి వరకు ఈ జాబితాలో ఏడు లక్షణాలు ఉండగా
Chartered flights for migrant workers | ముంబై: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన కారణంగా ముంబైలో చిక్కుకుపోయి ఇబ్బందుులు పడుతున్న వలస కూలీల ( Migrant workers) పట్ల బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) తన ఔదార్యాన్ని చాటుకున్నారు.లాక్ డౌన్ ( Lockdown) కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన ఉత్తర్ ప్రదేశ్కి చెందిన వలస కూలీల్లో 1000 మందికిపైగా వలసకూలీలును వారి వారి స్వస్థలాలకు తరలించడానికి 6 చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ చేసి బిగ్ బి తన గొప్ప మనసు చాటుకున్నారు.
కరోనా మహమ్మారి దాపరించి ఉన్న విపత్కర పరిస్థితుల్లో ఓ హెయిర్ సెలూన్ యజమాని గొప్ప మానవత్వాన్ని చాటుకున్నాడు. ముంబైలోని ఓ సెలూన్ యజమాని రోడ్డు పక్కన నివసించే వీది బాలలకు, పేద పిల్లలకు
మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తికి ( Coronavirus in Maharashtra ) బ్రేకులు పడటం లేదు. నిత్యం వందల సంఖ్యలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ( COVID-19 positive cases ) ఆ రాష్ట్రంలోని పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
కరోనా వైరస్ సోకిన విషయాన్ని దాచినందుకు ముంబయి నుండి గుజరాత్కు ప్రయాణించిన 22ఏళ్ల ఓ వైద్యురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మే 4న ముంబయిలో ఈ వైద్యురాలికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది.
మహారాష్ట్రలోని ముంబై నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, సోమవారం నాడు ముంబైలో కరోనాతో 20 మంది మృతి చెందారని, కొత్తగా 791 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని
లాక్డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలకు ఇటీవల కేంద్రం పలు షరతులతో కూడిన సడలింపు ఇవ్వడంతో మళ్లీ తెరుచుకున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాలు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, హర్యాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల్లో మద్యం దుకాణాల్లో విక్రయాలు జోరందుకున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతుండటంతో వ్యాప్తి కట్టడి దిశగా కేంద్రప్రభుత్వం మరోసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా చాలా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.