BCCI Considering IPL 2021 Matches Can Be Held In These Two States: ప్రస్తుతం ఈ సీజన్ ఐపీఎల్ షెడ్యూల్, వేదికల గురించి చర్చ మొదలైంది. కరోనా కారణంగా గతేడాది యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 నిర్వహించడం తెలిసిందే.
Mumbai local: ఆ లోకల్ ట్రైన్స్ వారికి జీవనాధారం..జీవితంలో ఓ భాగం. ట్రైన్స్ అనేకంటే లైఫ్లైన్స్ అనడం మంచిది. అందుకే ఆ రైళ్లు తిరిగి ప్రారంభమైనప్పుడు మనస్సు హత్తుకునే ఓ దృశ్యం కంటపడింది.
ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఉస్తాద్ గులామ్ ముస్తఫా ఖాన్ (89) కన్నుమూశారు. ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ముస్తఫా ఖాన్ తుదిశ్వాస విడిచారు.
మహారాష్ట్ర మహా వికాస్ అగాఢి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) పాటు ఆయన కుటుంబానికి భద్రతను తగ్గించింది.
BMC Files Complaint Against Sonu Sood: లాక్డౌన్ సమయంలో కార్మికులకు, దినసరి కూలీలకు, అట్టడుగు వర్గాల వారికి ఎంతగానో సాయం చేసిన నటుడు సోనూ సూద్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ బృహాన్ ముంబయి కార్పొరేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిజంగా ఆశ్చర్యమే. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడైన ధారావి ఇప్పుడు జీరో కరోనా కేసులతో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. నివారించడం అసంభవమనుకున్న పరిస్థితి నుంచి సాధ్యమేనని నిరూపించిన పరిస్థితి.
Suresh Raina Arrested in Polce Raid: అసలే చలికాలం.. కానీ చలికాలంలోనే కాస్త ఎంజాయ్ ఎక్కువగా చేద్దామని సెలబ్రిటీలు భావిస్తుంటారు. సెలబ్రిటీలతో పాటు ఈ మధ్య నార్మల్ లైఫ్ జీవించేవారు సైతం మోడ్రన్ లైఫ్స్టైల్ను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ముంబై పోలీసుల తనిఖీలలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్ అయ్యాడు.
బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ (Urmila Matondkar) మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన ( Shiv Sena ) లో చేరారు. మంగళవారం మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray ) సమక్షంలో ముంబైలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో హాస్యనటి భారతీ సింగ్ (Bharti Singh ) ను నిన్న సాయంత్రం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భర్త హర్ష్ లింబాచియా ( Haarsh Limbachiyaa) ను సైతం అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య నాటినుంచి బాలీవుడ్లో ప్రకంపనలు మొదలైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం (Bollywood Drugs Case) బయటపడటంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ డ్రగ్స్ కేసు బాలీవుడ్ బుల్లితెరనూ కూడా తాకింది
దేశంలో కరోనావైరస్ (Coronavirus)మహమ్మారి విజృంభణ రోజురోజూకు పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రముఖులను కూడా కరోనా పట్టిపీడిస్తోంది. దీనివల్ల చాలామంది క్వారంటైన్లోకి వెళ్లాల్సి వస్తోంది.
రెండు వర్గాల మధ్య విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్పై ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. వారిద్దరికీ ముంబై పోలీసులు మూడోసారి నోటీసులు జారీ చేశారు.
దుబాయ్ ఐపీఎల్ (IPL 2020) 13వ సీజన్ తాజాగా ముగిసిన సంగతి తెలిసిందే. క్రికెటర్లందరూ దుబాయ్ నుంచి తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆల్రౌండర్, హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య (Krunal Pandya) చిక్కుల్లో పడ్డాడు.
బాలీవుడ్ (Bollywood)కు చెందిన మరో నటుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్లో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న ఆసిఫ్ బస్రా (53) (Asif Basra) ఆత్మహత్య చేసుకున్నారు.
కోవిడ్-19 (Coronavirus) మార్గదర్శకాలతో 2021 హజ్ యాత్ర (Haj 2021) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ, అంతర్జాతీయ (national-international) మార్గదర్శకాల ప్రకారం.. జూన్-జులై మధ్యలో హజ్ యాత్ర ఉంటుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ( Mukhtar Abbas Naqvi ) మరోసారి స్పష్టం చేస్తూనే పలు మార్పులను వెల్లడించారు.
టాలీవుడ్ హీరో ప్రభాస్ (Prabhas) బాహుబలి చిత్రం తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ స్టార్డమ్ను సంపాందించుకున్నాడు. అయితే సాహో చిత్రం తర్వాత ఈ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ (Radhe Shyam Movie) చిత్రంలో నటిస్తున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.