కరోనా మహమ్మారిని కట్టడి చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీస్ కానిస్టేబుల్పై ఓ వ్యక్తి దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించబోయిన సంఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో జరిగింది.
కోవిడ్ -19 ప్రపంచవ్యాప్తంగా 2,00,000 మంది మరణించడంతో పాటు 3 మిలియన్ల మార్కును దాటింది. ఇప్పటివరకు 800,000 మందికి పైగా కోలుకోవడంతో, రికవరీ రేటు 29% వరకు పెరిగింది. కరోనా భారత్ లో విజృంభిస్తోంది.
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణను అదుపులోఉంచేందుకు విధించిన లాక్ డౌన్ మే 3తో ముగియనున్న నేపథ్యంలో మే 4 నుండి దేశీయ రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వ రంగ విమానయాన
కరోనావైరస్ భయంతో మహారాష్ట్ర వణికిపోతోంది. మంగళవారం తెల్లవారే వరకు ఆ ఒక్క రాష్ట్రంలోనే 2,334 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా.. మంగళవారం మధ్యాహ్నం వరకు అప్డేట్స్ ప్రకారం మరో 121 మందికి కరోనా సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,455కి చేరింది.
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావి కరోనా వైరస్ తీవ్ర దాల్చుతోంది. ముంబైలోని ధారవిలో కొత్తగా ఆదివారం 15 కేసులు నమోదయ్యాయని, కోవిడ్-19తో ధారావి నలుగురు మృతిచెందారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆందోళన కొనసాగుతుంటే మహారాష్ట్రలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. నాసిక్కు చెందిన సయ్యద్ జమీల్ సయ్యద్ బాబు ఇటీవల ఓ టిక్టాక్ వీడియో రూపొందించాడు. కరెన్సీ నోట్లతో తన నోరు, ముక్కు తుడుచుకున్నట్లు
'కరోనా వైరస్' ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయాయి. భారత దేశం కూడా 21 రోజులపాటు లాక్ డౌన్ పకడ్బందీగా పాటిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 2 గంటలు... సాయంత్రం మరో 2 గంటలు మాత్రం నిత్యావసర వస్తువుల కోసం బయటకు వచ్చేందుకు అనుమతి ఇచ్చారు.
బంగారం ప్రియులకు మరో షాకింగ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా ఊహంచని స్థాయిలో పెరుగుతూ పోతున్న బంగారం ధర రూ.50 వేలు దాటే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం సిటీ గ్రూప్ అంచనా వేసింది.
బెంగళూరులోని వొడాఫోన్-ఐడియా వినియోగదారులు తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా నెట్వర్క్లలో కొంతమంది వినియోగదారులు చేసిన ఫిర్యాదుల ప్రకారం, టెలికాం ప్రొవైడర్ కనీసం ఒక గంట సెల్యులార్ నెట్వర్క్ను అందించడం లేదని, ఉదయం నుండి సమస్యలు ఎదుర్కొంటున్నామని,
మరాఠా ఉద్యమం వేళ్లూనుకున్న మహారాష్ట్రలో మరో ఉద్యమానికి తెరలేవనుందా.. ? పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తోంది. మహారాష్ట్ర నుంచి గతంలో ఇతర రాష్ట్రాల వారిని తరిమికొట్టిన విధంగా.. ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చి.. శరణార్థులుగా ఉంటున్న వారిని మహారాష్ట్ర నుంచి తరిమి కొట్టనున్నారు.
మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలకు కారణం బీజేపీనే అని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేన అధికార పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి
మహారాష్ట్రలో రైతు రుణాల మాఫీ కోరుతూ.. అలాగే కరవు భూములకు నష్టపరిహారం కోరుతూ.. ఈ డిమాండ్లను వెంటనే తీర్చాలని దాదాపు 20,000 మంది రైతులు నడిరోడ్డు మీదకు వచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.