Owaisi Sensational comments on Tirumala Laddu: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ఎంతో భక్తితో తినే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే వార్త ఎంతో మంది భక్తులకు వేదనకు గురి చేస్తోంది. దీనిపై నిజా నిజాలు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూల కల్తీపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Waqf Act Amendment Bill: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కారు.. ఎక్కడ తగ్గడం లేదు. ఇప్పటికే గత రెండు ప్రభుత్వాల్లో కీలకమైన చట్టాలను చేసి చరిత్ర సృష్టించిన మోడీ ప్రభుత్వం.. తాజాగా వక్ఫ్ బోర్డ్ చట్టంలో మార్పులు తెస్తూ ఓ కొత్త బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశబెట్టబోతున్నట్టు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.