ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం

BJP Target Kcr: సమావేశాలు ముగిసిన కొన్ని గంటల్లోనే కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా ఆపరేషన్ మొదలు పెట్టింది బీజేపీ. మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ప్రధానమైంది చేరికల కమిటి. దీనికి చైర్మెన్ గా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను నియమించింది. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది.టీఆర్ఎస్ లోని బలమైన నేతలు, అసమ్మతి నేతలతో ఈటల మాట్లాడుతున్నారని తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Jul 5, 2022, 03:45 PM IST

Video ThumbnailPlay icon

Trending News