Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో రామచంద్రన్ ను ప్రశ్నించిన ఈడీ.. నెక్స్ట్ కవితేనా?

Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతూ.. తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఇటీవలే హైదరాబాద్ లో సహా పలు ప్రాంతాల్లో ముమ్మర సోదాలు చేసిన ఈడీ.. తాజాగా  ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో 14వ నిందితుడిగా ఉన్న హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లైను ప్రశ్నించింది. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించారు ఈడీ అధికారులు.

  • Zee Media Bureau
  • Sep 19, 2022, 04:00 PM IST

Video ThumbnailPlay icon

Trending News