Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి ఉద్రిక్తత

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద హైటెన్షన్ నెలకొంది. కలుషిత ఆహారం తిని కొంత మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. 
 

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 11:30 AM IST

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించడానికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి క్యాంపస్ కు వెళ్లారు. పోలీసులను తప్పించుకుని లోనికి వెళ్లిన శివసేనరెడ్డి విద్యార్థులను  కలిశారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News