CM Jagan: హస్తినలో జగన్ కు పెరుగుతున్న ప్రాధాన్యత!

CM Jagan: జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సీఎం జగన్ ఎన్డీయే భాగస్వామి కాదని.. జగన్ తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు.
 

  • Zee Media Bureau
  • Aug 9, 2022, 04:22 PM IST

CM Jagan Delhi tour: జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఏపీ సీఎంకు జగన్ కు హస్తినలో ప్రాధాన్యత పెరిగిందనే వార్త జోరుగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆదివారం ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ పాలక మండలి సమావేశంలో ఏపీ సీఎం జగన్, ప్రధాని మోదీ లంచ్ చేయడంతోపాటు చాలా సేపు ముచ్చటించారు. 

Video ThumbnailPlay icon

Trending News