Minister Roja slms TDP: గత ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగింది: రోజా

YCP Minister RK Roja slms TDP over Data Theft.  గత టీడీపీ ప్రభుత్వం డేటా చోరీకి పాల్పడిందని వైసీపీ మంత్రి రోజా అన్నారు. 

  • Zee Media Bureau
  • Sep 21, 2022, 03:57 PM IST

YCP Minister RK Roja slms TDP over Data Theft.  గత టీడీపీ ప్రభుత్వం డేటా చోరీకి పాల్పడిందని వైసీపీ మంత్రి రోజా అన్నారు. డేటా చోరీపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పెగాసస్, డేటా చోరీపై అసెంబ్లీ హౌస్ కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. 

Video ThumbnailPlay icon

Trending News