Akshara Abhyasam Timings on Vasanth Panchami : ఈ సంవత్సరం వసంత పంచమి ఫిబ్రవరి 2 ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరసటి రోజు అనగా ఫిబ్రవరి 3 ఉదయం 6:35 నిమిషాల వరకు ఉండనుంది. ఈ సమయంలో సరస్వతి దేవిని పూజించడం ఎంతో శుభప్రదమైనది. విద్యార్ధులు, పిల్లలు, టీచర్లు, అందరూ ఈ రోజు సరస్వతి పూజ చేసి తమ విద్యార్థి జీవితంలో విజయాలు సాధించాలని ప్రార్థిస్తారు. ముఖ్యంగా ఈ రోజున ఎంతోమంది అక్షరాభ్యాసం చేయిస్తారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.