Etela Rajender Comments On CM KCR: సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రైతుల భూములు లాక్కుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. రైతుల మీద జలగల్లాగా బతకవద్దన్నారు.
Muthireddy Yadagiri Reddy vs Palla Rajeshwar Reddy: జనగాం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు మొదలైందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. జనగాం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి vs పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నట్టుగా జరుగుతున్న వివాదంలో తాజాగా మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.
ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యే అయ్యేందుకు ముప్పతిప్పలు పడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డిపై అనేక చోట్లా భూకబ్జాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జనగాంలో ముత్తిరెడ్డిపై వ్యతిరేకత ఉందన్న ప్రచారానికి తోడు తాజాగా అభ్యర్థుల జాబితాలోనూ ముత్తిరెడ్డి పేరు లేకపోవడం జనగంలో బీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ హీట్కి తావిచ్చింది.
Farmers Loans Waiver: రైతుల రుణ మాఫీకి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకి సోమవారం ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సోమవారం 9 లక్షల 2 వేల 843 మంది రైతులకు సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీని ఆఫర్లను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించే వృద్దులకు వృద్దులకు 50 శాతం రాయితీతో టికెట్లు ఇవ్వబోతున్నారు. ఆ వివరాలు..
Telangana Assembly Elections: ప్రతిపక్షాలకు షాకిస్తూ.. అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తి చేసిన గులాబీ బాస్ కేసీఆర్.. త్వరలోనే ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 80 శాతం సిట్టింగ్లకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Kavitha Absent for KTR's Nizamabad Meeting : ఇంతకాలం పాటు పెండింగ్లో పడుతూ పడుతూ వచ్చిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రారంభోత్సవాలకు మంచి ఊపు తీసుకొచ్చేలా కవిత చేసినప్పటికీ.. ఆమే ప్రారంభోత్సవాల్లో లేకపోవడం రాజకీయంగా చర్చకు తావిచ్చింది. ఇది బీఆరెస్లోనే కాదు ఇతర పార్టీల్లో కూడా చర్చకు వచ్చింది.
BRS Working President KTR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్లీన్స్వీప్ దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. కేటీఆర్ నేతృత్వంలో వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మరో మూడు నెలలు గ్రౌండ్ లెవల్లోనే ఉండాలని నేతలకు సూచించారు కేటీఆర్.
Revanth Reddy Challenges KCR: హైదరాబాద్ చుట్టుపక్కల కేసీఆర్ కుటుంబం బినామి పేర్లతో 10 వేల ఎకరాలు కబ్జా చేశారు. లక్ష కోట్లు వెనకేసుకున్నారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంది అని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర్కు రేవంత్ రెడ్డి ఓ సవాల్ విసిరారు.
CM KCR Maharashtra Tour : సీఎం కేసీఆర్ ఈరోజు మహారాష్ట్ర వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా.. తొలుత కొల్హాపూర్ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం అన్నాభావూ సాఠే 103వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.
Kishan Reddy to KCR over Crop Compensation: భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అక్కడి దుస్థితిని స్వయంగా పరిశీలించారు. గ్రామస్తులు, రైతులతో మాట్లాడిన అనంతరం పంట పొలాలను పరిశీలించారు. మోరంచపల్లి బాధితులకు కేంద్రం అండగా నిలుస్తుందన్న కిషన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే..
Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా పేరున్న వారిలో ఒకరైన జిట్టా బాలక్రిష్ణ రెడ్డి ఇటీవల సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారనే కారణంతో బీజేపి నుంచి సస్పెన్షన్ కి గురైన సంగతి తెలిసిందే. తాజాగా జిట్ట బాలకృష్ణా రెడ్డి హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బీజేపిపై మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర నాయకత్వానికి జిట్ట బాలకృష్ణా రెడ్డి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు.
MLA Vanama Venkateswara Rao Disqualified: 2018 ఎన్నికల్లో జలగం వెంకట్ రావు బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయగా వనమా వెంకటేశ్వర్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలో 4,139 ఓట్ల తేడాతో విజయం సాధించిన వనమా వెంకటేశ్వర్ రావు ఆ తరువాత చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాటలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
KTR's Plan for Revanth Reddy: ఇటీవల తెలంగాణలో ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి మధ్య తీవ్ర స్థాయిలో పెను మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
Ponguleti Srinivas Reddy About Land Kabja Allegations: తనకు ప్రచార కమిటీ కో చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చిన ఏఐసీసీ, పీసీసీ నేతలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కష్టపడి పనిచేస్తాను అని అన్నారు.
Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ నుండి పోటీ చేస్తారో అనేదే ఆసక్తికరంగా మారింది. ఆయన అనుచరుల్లోనూ ఈ అంశంపైనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన కోసం వేచిచూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శపథం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంతకీ తానెక్కడి నుంచి పోటీచేస్తారనేదే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అయింది. ఆ ఫుల్ డీటేల్స్ మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.