The Central Government on Tuesday said it has decided to monitor the output feed of cable operators in a "non-intrusive manner" by installing a monitoring device at the head-end of multi-system operators
The Central Government on Tuesday said it has decided to monitor the output feed of cable operators in a "non-intrusive manner" by installing a monitoring device at the head-end of multi-system operators
Singareddy Ramachandrareddy, State Convener, Central Government Schemes Campaign Committee, said that many states have reduced reduced tax after the Center reduced petrol prices
Petrol, Diesel Price Today: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా...కేంద్ర ప్రభుత్వం శనివారం ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. కేంద్రం బాటలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్లో కోతలను ప్రకటించాయి.
Fuel Prices: దేశంలో ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరల్నించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కల్గించింది. పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీగా తగ్గించింది. ఆ తరువాత రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు కూడా అదే బాటపట్టాయి.
India-China Border:భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. చైనా దురాక్రమణలను సైనిక బలగాలు అడ్డుకుంటున్నాయి. శాంతి చర్చలు ఎన్ని జరిగినా జిన్పింగ్ సేనల తీరు మారడం లేదు. దీంతో చైనాకు ధీటుగా భారత దళాలు సమాధానం ఇస్తున్నాయి. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి వివాదం సమిసిపోకపోవడంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.
Aadhaar-Voter Id Card Link: ప్రస్తుతం అన్నింటికీ ఆధార్ కార్డు ఆధారమైపోతోంది. ఆధార్ కార్డుతో అనుసంధానం ఒక్కొక్కటిగా అమలవుతోంది. ఇప్పుడు మరో కీలకమైన కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానించబోతోంది ప్రభుత్వం..
Supreme Court Key Points: రాజద్రోహం అలియాస్ సెడిషన్ యాక్ట్ అలియాస్ ఐపీసీ సెక్షన్ 124 ఏ. బ్రిటీషు కాలం నాటి ఈ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ నేపధ్యంలో రాజద్రోహం కేసుకు సంబంధించి ఐదు ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం...
Driving License Rules: మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, తీసుకుందామనుకుంటున్నారా..అయితే ఇది మీ కోసమే. కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కొత్త నిబంధనలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలంటే..
Ask Ktr: బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్ పోరాడుతోందన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ కన్నా గట్టిగా నిలదీస్తున్నామని చెప్పారు. ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
He said the Central Government had nominated Farmer Assurance Centers for the UN Awards. Farmer Assurance Centers have been set up as a replica of CM Jagan's ideas
Fourth wave covid-19: దేశంలో ఫోర్త్ వేవ్ రానుందా అంటే వైద్యుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. గతకొంతకాలంగా భారత్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటివరకు వెయ్యికి లోపు నమోదు అయిన కేసులు తాజాగా మూడువేలకుపైగా చేరాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రెట్టింపు అయ్యింది. దీంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆంక్షలను కఠిన తరం చేశాయి.
Telangana Minister KTR once again satirised the central government. He criticized the BJP rule at the Center for continuing to shorten everything. Coal shortage in BJP regime, shortage of oxygen during Covid, shortage of current for industries, shortage of jobs for youth
Minister KTR fires on Central Govt. బీజేపీ నేతలు ప్రతీది దేశం కోసం, ధర్మం కోసం అంటారని.. పెట్రోల్, డీజిల్ ధరలపై చేస్తున్న దోపిడీని సైతం దేశం కోసం, ధర్మం కోసమేనా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
YouTube Channels: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత, విదేశీ సంబంధాల విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయనే కారణంతో ఆ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించింది.
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నీ మెడ మీద ఏకే 47 పెడితే ఫామ్ హౌజ్ రాసిస్తావా.. సీఎం కుర్చీ ఇస్తావా? అంటూ సూటిగా ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.