IAS Transfers: కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున ఐఏఎస్లను బదిలీ చేసింది. అనూహ్యంగా అధికారుల బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మూడు, నాలుగు జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం లభించింది.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైఎస్ షర్మిల కేంద్రంగా మారాయి. షర్మిల వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు పరిణామాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సీఎం వైఎస్ జగన్పై షర్మిల చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రులు, వైఎస్సార్ సీపీ నాయకులు తిప్పికొడుతున్నారు. తాజాగా మంత్రి రోజా స్పందిస్తూ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు.
Sharmila AP Tour: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పునః ప్రవేశించిన వైఎస్ షర్మిల తన సొంత అన్న సీఎం జగన్పై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విమర్శల దాడి పెంచారు. సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న షర్మిల విశాఖపట్టణం పర్యటనలో కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Sensational Comments: రాజకీయాల్లోకి ప్రవేశించిన తన సోదరి షర్మిలపై తొలిసారి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆమె పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును జాకీలు పెట్టి లేపేందుకు చాలా మంది వస్తున్నారని విమర్శలు చేశారు. తనకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని స్పష్టం చేశారు.
YS Jagan Starts Election War: సార్వత్రిక ఎన్నికల సమరానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. గతంలో మాదిరే ఈసారి కూడా ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల యుద్ధ భేరీ మోగించనున్నారు. 175కు 175 స్థానాలే లక్ష్యంగా జగన్ వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుని ఎన్నికల యుద్ధానికి దిగుతున్నారు.
Tulsi Reddy fire on CM Jagan: సీఎం జగన్పై కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి మండిపడ్డారు. యువతను నమ్మించి మోసం చేశారని విమర్శించారు, ఆ వివరాల్లోకి వెళితే
CM Jagan met Union Home Minister Amit Shah: ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీగా గడుపుతున్నారు. విభజన సమస్యలు, పెండింగ్ అంశాల పరిష్కారమే అజెండాగా పర్యటన సాగుతోంది, ఆ వివరాల్లోకి వెళితే
CM Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండ్రోజుల పాటు తన సొంత జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పులివెందులకు చేరుకోనున్నారు.
TDP leader BTech Ravi: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్చిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ను టీడీపీ నేత బీటెక్ రవి డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.