Watchman Commits Suicide Due To Owner Harassment For Chit Fund Amount: చెల్లించాల్సిన చీటీ డబ్బుల కోసం దంపతులు వేధింపులకు పాల్పడడంతో అపార్ట్మెంట్ వాచ్మెన్ ఊహించని రీతిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
AP Teacher Death In Oyo Lodge Hyderabad: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తెలంగాణలో ఓయో రూమ్లో మృతి చెందడం కలకలం రేపింది. అతడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కారణంగా బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లిలోని రంగధాముని చెరువును ఆయన పరిశీలించారు. వివరాలు ఇలా..
Khaitalapur Bridge: భాగ్యనగర వాసులకు మరో శుభవార్త అందింది. త్వరలో మరో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరగనుంది. దీనిని మంత్రి కేటీఆర్ జాతికి అంకితం చేయనున్నారు.
Light Rail in Hyderabad : హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి నుంచి కోకాపేట వరకు భవిష్యత్తులో లైట్ రైల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు దీనికి సంబంధించిన డీపీఆర్ సిద్దం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.