Delhi Election Exit Polls After 27 Years BJP Will Form Govt In Delhi: సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీపై కాషాయ జెండా ఎగురనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. డబుల్ ఇంజన్ వైపు ఢిల్లీ ఓటర్లు మొగ్గు చూపారని పీపుల్స్ పల్స్ - కొడిమో సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించాయి.
AP Poll Survey: ఏపీలో అధికార పార్టీ ప్రభావం తగ్గుతోందా..అధికార పార్టీకు పట్టున్న మన్యం ప్రాంతంలో పట్టు తగ్గడం ఆందోళన కల్గిస్తోంది. అదే సమయంలో పెరుగుతున్న జనసేన బలం వైసీపీకు సమస్యగా మారుతోంది. పీపుల్స్ పల్స్ చేసిన సర్వే అదే చెబుతోంది.
Exit Polls 2022: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. మెజార్టీ సంస్థలు గుజరాత్లో మరోసారి బీజేపీకు పట్టం కడుతుంటే..హిమాచల్ ప్రదేశ్లో నువ్వా నేనా పోటీ ఉందని చెబుతున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.