Minister Jagadish Reddy: మంత్రి జగదీశ్‌రెడ్డికి నోటీసులు

 తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి షాక్ తగిలింది. మునుగోడులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించడంతో ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే.

  • Zee Media Bureau
  • Oct 30, 2022, 09:10 AM IST

 తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి షాక్ తగిలింది. మునుగోడులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించడంతో ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే.

Video ThumbnailPlay icon

Trending News