Food Poison in Minority Gurukul: మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 41 మందికి అస్వస్థత

Food Poison in Minority Gurukul School: కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజిన్‌ కావడంతో...41 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కాగజ్‌నగర్‌ మండలంలోని మైనార్టీ గురుకుల పాఠశాల -1లో చోటుచేసుకుంది.

  • Zee Media Bureau
  • Sep 21, 2022, 01:45 AM IST

Food Poison in Minority Gurukul School: రాత్రి భోజనంలో పురుగుల అన్నం వడ్డించారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ కరుణాకర్, సీఐ నాగరాజు ఘటనాస్థలానికి వెళ్లారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను వారి వాహనాల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 

Video ThumbnailPlay icon

Trending News