KA Paul: జాతీయ జెండాను ఆవిష్కరించిన కేఏ పాల్‌..

KA Paul: అమీర్‌పేట్‌లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో కుల, మతాలకు అతీతంగా...

  • Zee Media Bureau
  • Jan 26, 2023, 06:09 PM IST

KA Paul: అమీర్‌పేట్‌లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో కుల, మతాలకు అతీతంగా...పేద బడుగు బలహీన వర్గాల వారిని ఎన్నుకోవాలని...కుటుంబ పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు కేఏ పాల్‌.

Video ThumbnailPlay icon

Trending News