YS Sharmila: వైఎస్ షర్మిలపై బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు.

  • Zee Media Bureau
  • May 19, 2023, 08:59 AM IST

Video ThumbnailPlay icon

Trending News