Delhi Exit Poll 2025: ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ, బీజేపీ హోరాహోరీ.. ఎవరిదో విజయం?

Delhi Exit Poll 2025 Results: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు విడుదలవగా బీజేపీ అధికారం చేజిక్కించుకుంటాయని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో తేలింది. మరి అసలు ఫలితాల్లో ఏం తేలుతుందో వేచి చూడాలి.

  • Zee Media Bureau
  • Feb 5, 2025, 10:31 PM IST

Video ThumbnailPlay icon

Trending News