Mallu Bhatti Vikramarka: BRS ప్రభుత్వం దురాశ, దోపిడీయే లక్ష్యంగా పనిచేస్తోంది: భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో BRS ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొట్టాడి తెలచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రం ప్రయోజనాలు కొందరికే దక్కాయని ఫైర్‌ అయ్యారు. 

  • Zee Media Bureau
  • Jun 29, 2023, 02:02 PM IST

Mallu Bhatti Vikramarka: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో BRS ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొట్టాడి తెలచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రం ప్రయోజనాలు కొందరికే దక్కాయని ఫైర్‌ అయ్యారు. ప్రస్తుత BRS ప్రభుత్వం దురాశ, దోపిడీయే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అందరూ కలసిరావాలన్నారు. ఈ దోపిడీని ఆపకపోతే అప్పులు చేసి రాష్ట్రాన్ని అమ్మకానికి పెడతారని హెచ్చరించారు.

Video ThumbnailPlay icon

Trending News