YS Jagan Dussehra Wishes: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా: వైఎస్ జగన్

AP CM YS Jagan Dussehra 2020 Wishes | విజయదశమిని పురస్కరించుకుని ఏపీ ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

Last Updated : Oct 25, 2020, 08:59 AM IST
  • నేడు (అక్టోబర్ 25న) పవిత్ర పర్వదినం విజయదశమి పండుగ
  • తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా జరుపుకునే పండుగ దసరా
  • ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్
YS Jagan Dussehra Wishes: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా: వైఎస్ జగన్

పవిత్ర విజయదశమిని పురస్కరించుకుని ఏపీ ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు (AP CM YS Jagan Dussehra 2020 Wishes) తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) ఆకాంక్షించారు. దసరా శుభాకాంక్షలు (Dussehra 2020 Wishes) తెలియజేస్తూ ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

 

‘చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ’ వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News