మొన్న బార్బర్‌.. నిన్న కమెడియన్‌గా నటి!

వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డ సింగిల్ మదర్ ఆమె. టీవీలో గుర్తింపు తెచ్చుకుని వెండితెరకు పరిచయమై తన కాళ్లపై Shweta Tiwari నిలబడ్డారు.

Last Updated : Apr 15, 2020, 11:22 AM IST
మొన్న బార్బర్‌.. నిన్న కమెడియన్‌గా నటి!

బాలీవుడ్ నటి శ్వేతా తివారి లాక్‌డౌన్ సమయాన్ని తన కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డ సింగిల్ మదర్ ఆమె. టీవీలో గుర్తింపు తెచ్చుకుని వెండితెరకు పరిచయమై తన కాళ్లపై తాను నిలబడ్డారు. దీంతో కరోనా లాక్‌డౌన్ సమయంలో షూటింగ్స్ అన్ని రద్దయ్యాయి. ఏ చికాకు లేకుండా కుమార్తె పాలక్ చౌదరి, కుమారుడు రేయాన్ష్‌ కోహ్లీలతో క్వాలిటీ టైమ్ గడుపుతున్నారు.  భారత్‌లో 11వేలు దాటిన కరోనా కేసులు

నటి శ్వేతా తివారీ తన ముద్దుల బాబు రేయాన్ష్ కోసం కమెడియన్‌గా మారిపోయింది. మొన్నటికి మొన్న కుమారుడు రేయాన్ష్‌ కోసం బార్బర్ అవతారం ఎత్తింది. రేయాన్ష్‌ను నవ్విస్తూ కథలు చెబుతూ సరదాగా క్షవరం చేసేసి నెటిజన్ల మనసు దోచుకుంది. నిన్న కమెడియన్ అయ్యి రేయాన్ష్‌ను నవ్వించింది. రోజూ ఇంట్లోనే ఉంటున్న శ్వేతా తివారీ పిల్లల బాగోగులు ఒంటరిగానే చూసుకుంటోంది. కుమార్తె పాలక్ తివారీ సైతం తల్లికి చేదోదువాదోడుగా ఉంటుంది.  అక్కాచెల్లెళ్లు కాదు.. తల్లీకూతుళ్లు!

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

My #nanhayatri Loveees playing with Dough! Last week, i came across a video on @johnsonsbabyindia , on 'How to make colorful play dough for babies'. Reyansh and i drew inspiration from this interactive indoor activity and tried our hand at it too! Taking into consideration how babies tend to chew on toys, colorful edible play dough is a safe alternative. It is not only fun to play with but also helps in developing their sensory skills. We had an absolute blast doing this together! As a family, in this time of uncertainty, we decided to come together to create memorable moments and a positive atmosphere for each other, with each other. Try this engaging activity with your little one, capture and share your moments, tagging @johnsonsbabyindia and the best will stand a chance to feature on their brand page! Dough it! #CHOOSEgentle #GentleTogether

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

ఇలాంటి సమయం మళ్లీ దొరకదని, అందుకే పిల్లలతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాని నటి శ్వేతా తివారీ చెప్పారు. మేం ముగ్గురం ఒకే చోట ఉంటే నవ్వులకు కొదువ ఉండదని పోస్ట్ చేసిన ఆమె ఫొటోలను కూడా జత చేసింది. లాక్‌డౌన్ ఈ కుటుంబానికి పండగే అంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  ఐటమ్ గాళ్ నటాషా లేటెస్ట్ ఫొటోలు

కాగా, ఆమె వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు చాలా ఎక్కువ. 1998లో కేవలం 18ఏళ్ల వయసులో నటుడు రాజా చౌదరిని వివాహం చేసుకోగా వీరికి సంతానం పాలక్ చౌదరి. మనస్పర్థలతో 2007లో విడాకులు తీసుకున్నారు. తన కంటే వయసులో ఏడాది చిన్నవాడైన నటుడు అభినవ్ కోహ్లీని 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం ఓ బాబు రేయాన్ష్. అభినవ్ వేధిస్తున్నాడని, తన కూతుర్ని కొట్టాడని ఆరోపిస్తూ విడాకుల కోసం కోసం కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photo

Trending News