ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదల్చుకోలేని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ( Somu Veerraju) స్పష్టం చేశారు. ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
Water sharing row: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను పొందే విషయంలో అసలు ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM Kcr) ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అభిప్రాయం వ్యక్తచేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఇవాళ సోమవారం ఉదయం 9 గంటల మధ్య 43,127 కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు ( Corona tests ) చేయగా.. అందులో 6,051 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
ప్రైవేట్ ల్యాబ్లల్లో కరోనావైరస్ ( Coronavirus ) పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( AP Govt ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా పరీక్షలకు ( Corona Tests ) ధరలను నిర్ణయిస్తూ సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 53,681 కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు ( Corona tests ) చేయగా.. అందులో 7,813 మందికి కరోనా సోకినట్టు ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా గత 24 గంటల్లో 52 మంది చనిపోయారు.
వ్యవసాయం చేసుకునే రైతులకు మొదటి దెబ్బ తీసేది నకిలీ విత్తనాలు ( Fake seeds ) అయితే.. రెండో దెబ్బ తీసేది నకిలి ఎరువులు ( Fake fertilizers ). నకిలీ విత్తనాలు, ఎరువులు, నకిలీ పురుగల మందులను నమ్ముకుని అప్పుల పాలైన కొంతమంది రైతులు.. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.
కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి కారణంగా దేశమంతటా ఈ విద్యా సంవత్సరం ప్రారంభంపై సందిగ్ధం నెలకొంది. రోజురోజుకి కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా అంతటా పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం (AP Govt) అందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు పరీక్షలను ఇటీవల రద్దుచేసింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజు రోజుకి భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ కరోనావైరస్ ( Coronavirus ) కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కేవలం ఒక్కరోజులోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.
COVID-19 treatment: అమరావతి: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏపీస్ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ( APS RTC staff ) కరోనా భయం వెంటాడుతోంది. కరోనా సోకితే తమ పరిస్థితేంటని ఆర్టీసీ సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తోన్న నేపథ్యంలో.. వారికి ఏపీ సర్కార్ ( AP govt ) అండగా నిలిచింది.
TDP MPs: అమరావతి : టీడీపీ ఎంపీలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతిని కలిసేందుకు టీడీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ లభించింది. గత 13 నెలలుగా ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎంపీలు రాష్ట్రపతికి నివేదించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ (coronavirus) మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ నమోదుకానన్నీ కేసులు, మరణాలు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో నమోదుకావడంతో ప్రజల భయాందోళన మరింత తీవ్రమైంది.
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలను (SSC exams 2020) రద్దు చేస్తూ మంగళవారం ఏపీ ప్రభుత్వం (AP Govt) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు కరోనావైరస్ వ్యాప్తి కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. స్పష్టమైన విధివిధానాలను మాత్రం ప్రకటించలేదు.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ (coronavirus) పరీక్షల నమూనాల సేకరణ కోసం అన్ని జిల్లాల్లో కౌంటర్లు ఏర్పాటుచేయాలని ఏపీ ప్రభుత్వం (Andhrapradesh govt) ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కరోనా పరీక్షల ఫలితాల్లో జాప్యం జరుగుతుందన్న విషయాలపై ఏపీ ప్రభుత్వం స్పందించి ఉత్తర్వులిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనా వైరస్ ( Coronavirus ) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటీవ్ కేసులు, మరణాలు నమోదు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రోజురోజుకు కరోనావైరస్ ( Coronavirus) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు.
Coronavirus in AP: అమరావతి: ఏపీలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం 20,590 శాంపిల్స్ పరీక్షించగా.. 1,775 మందికి కరోనావైరస్ ( COVID-19 ) సోకినట్టు తేలింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 17 మంది కరోనాతో చనిపోయారు.
Coronavirus treatment: విజయవాడ: కరోనావైరస్ చికిత్సకు ఏపీ సర్కార్ ఫీజును నిర్ధారించింది. ఈ మేరకు తాజాగా ఏపీ సర్కార్ ( AP govt ) నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై ( COVID-19 treatment fee) స్పష్టతను ఇస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.