నటుడు ప్రకాష్ రాజ్ సినిమాల్లోనే కాదు రాజకీయాలపై విమర్శలు కూడా చేస్తారనే విషయం తెలిసిందే! అయితే ఈ మధ్య కర్ణాటక రాష్ట్రంలోని ఒక కాలేజీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన వెళ్లగానే కాలేజీ స్టూడెంట్స్ గోమూత్రంతో శుద్ధి చేసిన ఘటన నెట్టింట్లో వైరల్ అయింది.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పాల ధరను లీటర్ కి రూ.3 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఉత్పత్తులు అన్నింటిని కూడా నందిని పేరుతో మార్కెట్ లో విక్రయిస్తూ ఉంటారు. ఇపుడు వాటి ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
College Girls Nude Videos Row From Udupi: మంగళూరు: కర్ణాటక ఉడిపిలోని ఓ ప్రైవేటు పారామెడికల్ కాలేజీ వాష్రూమ్లో ఒక విద్యార్థిని మరో ముగ్గురు ముస్లిం విద్యార్థినులు నగ్నంగా చిత్రీకరించారనే ఆరోపణలపై కర్ణాటకలో బీజేపి భారీ ఎత్తున ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ వివాదంపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, బిజెపి నాయకురాలు ఖుష్బు సుందర్ స్పందించారు.
Hindu Priest Inaugurates Mosque: మన భారతీయ సమాజం ఒక సర్వమత సమ్మేళనం అని.. హిందూ, ముస్లింలు భాయ్ భాయ్ అని చాటిచెప్పే మరో గొప్ప ఘటనకు తాజాగా కర్ణాటక వేదికైంది. ఒక మసీదును స్వామీజీలు ప్రారంభించడంతోనే ఈ అద్భుత ఘట్టానికి తెరపడలేదు. ఈ పూజా కార్యక్రమాల ముగిసిన తరువాత హిందూ సంఘాల నాయకులు స్వామీజీకి పాదాభివందనం చేస్తూ పాద పూజ చేయగా.. ముస్లిం మత పెద్దలు వారికి హారతి, బిల్వపత్రాలు అందిస్తూ సహకరించిన తీరు మాటల్లో వర్ణించలేనిది.
Karnataka News: కర్ణాటకలో ముగ్గురు విద్యార్థులు సస్పెండ్ అయ్యారు. తోటి విద్యార్థిని వాష్రూమ్లోకి వెళ్లిన సమయంలో సీక్రెట్గా వీడియో తీశారు. అయితే పొరపాటు వీడియో తీశామని బాధితురాలితో చెప్పి వీడియోను డిలీట్ చేశారు. వివరాలు ఇలా..
Ginger Price hike: టమాటా బాటలోనే పయనిస్తోంది అల్లం. దేశంలో అల్లం ధరలకు రెక్కలు వచ్చాయి. కర్ణాటకలో అయితే కిలో అల్లం రూ. 400 వరకు పలుకుతోంది. దీంతో సామాన్య జనం గగ్గోలు పెడుతున్నారు.
200 Units Of Free Electricity in Karnataka: కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందజేస్తామని ప్రకటించింది. జూలై 1 నుంచి గృహ జ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.
Karnataka Cabinet: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వారం రోజులకు కేబినెట్ పూర్తి స్థాయిలో ఇవాళ విస్తరించనుంది. ఇవాళ మరో 24 మందికి కేబినెట్లో చోటు దక్కనుంది. పూర్తి స్థాయిలో ఏర్పడుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్లో ఎవరికి ఏ మేరకు ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాం..
Hijab Row: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హిజాబ్ వివాదంపై కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రాష్ట్రంలోని ఏకైక ముస్లిం మహిళా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమౌతున్నాయి.
Karnataka CM : కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సీఎం ఎంపిక ప్రక్రియపై బుధవారం హైడ్రామా జరిగింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్యే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరిగింది. తొలి రెండున్నరేళ్లు సిద్దరామయ్య తరువాత డీకే శివకుమార్ ఉంటారని తెలుస్తోంది.
CM KCR : ఇవాళ, రేపు సీఎం కేసీఆర్ వరుస సమావేశాలతో హీట్ పెంచబోతోన్నారు. మధ్యాహ్నం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు జరగన్నాయి. కొత్త సచివాలయంలో మొదటి సారిగా భేటీ జరగనుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఉంటాయా? అనే దానిపై చర్చించుకోనున్నారు.
Senior Congress leader Siddaramaiah is set to be next Karnataka CM. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లు సమాచారం తెలుస్తోంది.
కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు..? అనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. డీకే శివకుమార్, సిద్దరామయ్యలలో ఎవరిని కాంగ్రెస్ హైమాండ్ ఎంపిక చేస్తోందనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Karnataka CM Race: కర్ణాటక పంచాయితీకి రేపటిలోగా పరిష్కారం రావచ్చు. పాలించమని ప్రజలు పగ్గాలు అప్పగించినా ఆ పగ్గాలు ఎవరికివ్వాలనేది కాంగ్రెస్ పార్టీ తేల్చుకోలేకపోతోంది. ఈలోగా ఆ పార్టీ నేత డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Karnataka Politics: ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం వద్దనుకున్నారు. పాలించమని పగ్గాలు చేతికిచ్చారు. అయినా సీఎం ఎవర్ని నియమించాలనే పంచాయితీ తెగడం లేదు ఆ పార్టీలో. ఈ పరిణామాల్ని నిశితంగా గమనిస్తోంది బీజేపీ.
Karnataka Elections 2023: కన్నడ కింగ్ అలియాస్ కింగ్ మేకర్ ప్రభ కోల్పోతోంది. అంతకంతకూ పట్టు కోల్పోతున్న ఆ పార్టీ ఈసారి మరింత చతికిలపడిపోయింది. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధులు పెద్దఎత్తున డిపాజిట్లు కోల్పోవడం పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.
Revanth Reddy About Karnataka Elections Results 2023: కర్ణాటక ఎన్నికల ప్రభావం కచ్చితంగా రాబోయే తెలంగాణ ఎన్నికల మీద ఉంటుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 41 సీట్లు ఉంటాయి. వీటిల్లో అధిక శాతం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడి, ఇక్కడి ప్రజల జీవన విధానం, ఆలోచన సరళి ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి కర్ణాటక ఫలితాలు తెలంగాణ పునరావృతమవుతాయని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Karnataka Assembly Results 2023: కర్ణాటక ఫలితాలు దాదాపుగా వచ్చేసినట్టే. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దాటేసింది. అటు బీజేపీ 70 వద్దే అపసోపాలు పడుతోంది. మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమై తగిన ఏర్పాట్లు చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.