Road Shows Ban In AP: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభల్లో వరుస విషాద ఘటనలు చోటు చేసుకోవడంతో రోడ్లపై సభలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
Anam Ram Narayana Reddy on YSRCP Government: గతంలో లానే ఆనం రామనారాయణ రెడ్డి సొంత వైసీపీ ప్రభుత్వం మీద మరోమారు సంచలన ఆరోపణలు గుప్పించారు. ఆ వివరాల్లోకి వెళితే
Face Recognition: సచివాలయం, హెచ్ఓడీలు, కలెక్టర్ కార్యాలయాలు సహా అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి కానుందని తెలుస్తోంది. ఇకపై ఉద్యోగుల హాజరు గుర్తింపు కోసం ఫేస్ రికగ్నిషన్ టూల్ పద్ధతిని ఉపయోగించాల్సిందిగా ఏపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
YS Jagan Sensational Comments: పవన్ కళ్యాణ్ భార్యల ప్రస్తావన చేస్తూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆ వివరాలు
CM Jagan Review On Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా 32 మంది ఎమ్మెల్యేలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే సిట్టింగ్లను మార్చాల్సి వస్తుందని హెచ్చరించారు.
CM Jagan Review On Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా 32 మంది ఎమ్మెల్యేలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే సిట్టింగ్లను మార్చాల్సి వస్తుందని హెచ్చరించారు.
AP Politics: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని మండిపడ్డారు. తుపాను కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నా..ముఖ్యమంత్రి జగన్ బయటకు రావడం లేదని విమర్శించారు.
YS Jagan : వై నాట్ 175 అంటూ అన్ని సీట్లను కైవసం చేసుకునేందుకు వైఎస్ జగన్ ప్రణాళికను రచిస్తున్నాడు. ఎంపీలుగా గెలిచిన వారిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని భావిస్తున్నాడట.
Droupadi Murmu Andhra Pradesh Visit: ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ రానున్నారు, ఇక ఆమె రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఈ మేరకు ఉంది. ఆ వివరాల్లోకి వెళితే
Cm Jagan Inaugurates Boating Jetty: కడప జిల్లా లింగాల మండలం పార్నపల్లి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు బోటు సరదాగా విహరించారు.
Manchu Lakshmi Gets Trolls By YSRCP మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా వైఎస్ జగన్ ట్రోలింగ్ వీడియో మీద రియాక్ట్ అయి ట్రోలింగ్కు గురవుతోంది.
CM Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండ్రోజుల పాటు తన సొంత జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పులివెందులకు చేరుకోనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.