MLA Madhavaram Krishna Rao Fire On Andhra Comments By Congress Leaders: పదేళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో ఆంధ్ర, తెలంగాణ అనే భావం ఏర్పడుతోంది. అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన ఆంధ్ర వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Chandrababu Naidu Meets PM Narendra Modi: ఆంధ్రప్రదేశ్కు భారీ కేటాయింపులు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రధానితో చంద్రబాబు కొన్ని నిమిషాల సేపు సమావేశమయ్యారు.
Big U Turn In Jani Master On Assistant Choreographer Harassment Case: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి బెయిల్పై బయట ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు భారీ షాక్ తగిలింది. జూనియర్ కొరియోగ్రాఫర్ను లైంగిక వేధించారని నిర్ధారణ అయ్యింది. అతడు మళ్లీ జైలుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Non Veg Food Found At Raja Rajeshwara Swami Temple: పరమశివుని ఆలయంలో అపవిత్ర సంఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కొందరు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
YS Vijayamma Kisses To His Son YS Jagan Pics Viral: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలను చేసుకున్నారు. ఈ సందర్భంగా తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతితో కలిసి ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి.
Manchu Vishnu Sensational Statement On Allu Arjun Row: సినీ పరిశ్రమలో వరుస వివాదాల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ సంఘం కీలక ప్రకటన జారీ చేసింది. ఈ వివాదాలపై ఎవరూ నోరు మెదపవద్దని.. జోక్యం చేసుకోకూడదని మా అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేశాడు.
YS Jagan First Reaction On Jamili Elections: ఒక దేశం ఒక ఎన్నికపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు రానున్నాయని.. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ మనమే గెలుస్తున్నట్లు ప్రకటించారు. జగన్ ప్రకటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Raghubar Das Resign: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా గవర్నర్ రాజీనామా ఆమోదించగా.. అక్కడకు తెలుగు వ్యక్తి కంభంపాటి హరి బాబును గవర్నర్గా పంపించారు. కేరళ గవర్నర్ను మార్చివేయగా.. మణిపూర్కు కొత్త గవర్నర్ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
Jr NTR Fan Kaushik Mother Video Viral: జూనియర్ ఎన్టీఆర్పై అభిమాని కౌశిక్ తల్లి సరస్వతి తాను చేసిన విమర్శలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పు అర్థం చేసుకున్నారని.. ఈ సందర్భంగా ఎన్టీఆర్కు వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
President Accepts Raghubar Das Resign: దేశంలో మళ్లీ గవర్నర్లు మారారు. ఒడిశా గవర్నర్ రాజీనామా చేయగా.. కొత్త గవర్నర్ను నియమించారు. ఇక వివాదాస్పదంగా మారిన కేరళ గవర్నర్ను బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
KCR Christmas Wishes To Public: తెలంగాణ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన కార్యక్రమాలను గుర్తుచేశారు. క్రీస్తు మార్గంపై ప్రశంసించారు.
YS Jagan YS Vijayamma First Meet A Head Of Family Assets Row: వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం తర్వాత తొలిసారి తల్లీ కొడుకులు కలుసుకున్నారు. ఒకే వేదికగా వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ కనిపించారు. క్రిస్మస్ వేడుకల్లో ఈ తల్లీ కొడుకులు కలిసి పాల్గొన్నారు. పులివెందుల పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. పూంచ్లో భారత ఆర్మీ వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. వాహనంలో మొత్తం 18 మంది సైనికులు ఉన్నారు.
Ex CM YS Jagan First Reaction On One Nation One Election: జమిలి ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు రానున్నాయని.. మళ్లీ తాను గెలుస్తున్నట్లు ప్రకటించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్ ఖుషీ అయ్యారు.
Dil Raju Bumper Offer To Sandhya Theatre Stampede Victim Family: సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధిత కుటుంబానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సినిమా అవకాశాలు కల్పిస్తామని చెప్పి.. అతడి కుటుంబాన్ని తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు.
KCR And Harish Rao Filed Quash Petition In High Court: తెలంగాణలో మరో సంచలన పరిణామం జరిగింది. తమపై కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అందులో మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఉండడం గమనార్హం.
Year End 2024: రాజకీయాలైనా, క్రీడలైనా, సినిమా పరిశ్రమ అయినా.. ఈ సంవత్సరం చాలా మంది పెద్ద దిగ్గజాలు ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఈ సెలబ్రిటీల నిష్క్రమణతో లక్షలాది మంది అభిమానులు విషాదంలో మునిగిపోయారు. రతన్ టాటా నుంచి రామోజీ రావు వరకు ఎంతో మంది ప్రముఖ వ్యాపార దిగ్గజాలు ఈ లోకాన్ని వీడారు. ఈ దిగ్గజాల గురించి తెలుసుకుందాం.
K Kavitha Hot Comments Allu Arjun Issue: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్, రివెంజ్ రాజకీయాలు నడుస్తున్నాయని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగమే అల్లు అర్జున్ వివాదం అని పరోక్షంగా ప్రస్తావించారు.
DK Aruna Visits Lagacharla Village And Meets To Farmers: రేవంత్ రెడ్డి అడ్డాలో బీజేపీ ఎంపీ డీకే అరుణ హల్చల్ చేశారు. ఉద్యమంతో యావత్ దేశాన్ని ఆకర్షించిన లగచర్ల రైతులను ఆమె కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Police Commissioner CV Anand Apologise To Media Losing Cool: సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ విషయంలో సహనం కోల్పోయిన పోలీస్ కమిషనర్ ఎదురుదాడి దిగగా.. మీడియా దెబ్బకు అతడు దిగి వచ్చి క్షమాపణలు చెప్పాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.