Rekha Gupta Takes Oath as New Delhi CM: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసారు. ఢిల్లీలోని అతిరథ మహారథుల సమక్షంలో ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సెనా ..రేఖా గుప్తాతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Delhi CM: తాజాగా ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయనే ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని పర్వేష్ వర్మను కాకుండా.. మహిళ నేత మరియు బనియా వర్గానికి చెందిన రేఖా గుప్తాను సీఎంగా నియమించడంతో షాక్ అవ్వడం పర్వేష్ వర్మ వంతు అయింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన మంత్రి ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లడంతో ఢిల్లీ సీఎం ఎంపిక ఆలస్యమైంది. ఎట్టకేలకు దేశ రాజధాని పగ్గాలను ఓ మహిళ చేతిలో పెట్టింది బీజేపీ అధిష్ఠానం. అయితే.. మొత్తంగా గత కొన్ని రోజులుగా వినిపిస్తోన్న ఊహాగానాలకు పులిస్టాప్ పడింది. ఈ రోజు మధ్యాహ్నం రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ కు అప్పగించనున్నారు. 70 మంది శాసన సభ్యులున్న ఢిల్లీలో కేవలం సీఎంతో పాటు మరో ఆరుగురుకి మాత్రమే ఛాన్స్ ఉంది.
Delhi CM Rekha Gupta: ఎట్టకేటకు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అయితే.. సీఎం రేసులో మొన్నటి వరకు ఈమె పేరు అసలు వినబడలేదు. పర్వేష్ వర్మ సహా ఎంతో మంది పేర్లు ఢిల్లీ సీఎం రేసులో వినపడ్డాయి. కానీ బీజేపీ పెద్దలు మాత్రం అన్ని ఈక్వేషన్స్ తో పాటు కుల సమీకరణలను పరిగణలోకి తీసుకొని ఎట్టకేలకు రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ప్రకటించారు. ఇంతకీ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఎవరు.. ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి.. ?
Rekha Gupta Takes Charge As New CM Of Delhi: ఢిల్లీ సీఎం ఎంపిక ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. అనేక మంతనాలు.. లెక్కలు వేసిన అనంతరం బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎంను ఎవరో ఎంపిక చేశారు. రేపు ఢిల్లీ గడ్డపై బీజేపీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది.
Udhayanidhi Stalin Slams To PM Modi: కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో వివక్ష చూపిస్తుండడంతో డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీ అయ్య జేబులో నుంచి అడగడం లేదు. అది మా హక్కు' అంటూ స్పష్టం చేశారు.
Delhi New CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 5 జరిగాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలుబడ్డాయి. ఫలితాలు వెలుబడి 10 రోజులు దాటుతున్న సీఎం పీఠం దక్కేది ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. దాదాపు 27 యేళ్ల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి సింహాసనంపై బీజేపీ కి చెందిన వాళ్లు కూర్చోనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Rishi Sunak Visits Indian Parliament House: అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ భారతదేశ పర్యటనకు వచ్చారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనాన్ని తన భార్య అక్షత, అత్త సుధామూర్తితో కలిసి రిషి సందర్శించారు. అనంతరం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.
Revanth Reddy Alleges On PM Modi He Is Not By Birth BC: మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి.
Parliament Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గత నెల 31న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైంది. అదే రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టారు. అంతేకాదు ఈ నెల 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ చారిత్రకమైనదిగా నిలిచిపోయింది. ఈ బడ్జెట్ లో వేతన జీవులకు భారీ ఊరట కల్పిస్తూ ఏకంగా రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను పరిమితి విధించడంతో ఇది అందరి మన్ననలు అందుకుంది. తాజాగా పార్లమెంట్ ముందుకు నిర్మలమ్మ కీలక బిల్లును తీసుకురాబోతుంది.
Trump Ukrain: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాను అధికారంలో వస్తే రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావొచ్చొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Punjab Politics: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు పంజాబ్ రాజకీయాలు పడ్డాయా.. ? ఢిల్లీ తర్వాత పంజాబ్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇపుడు ఆ ఒక్క రాష్ట్రంలోనే అధికారంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఓటమి చవి చూసిన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఇపుడు పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కోతున్నారా అంటూ ఔననే అంటున్నాయి రాజకీయా వర్గాలు.
America - UK: అక్రమ వలస దారుల విషయంలో బ్రిటన్ కూడా అమెరికా బాటలో వెళ్ళడానికి సమాయత్తం అవుతోంది. యూకేలో అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి తాను కూడా ట్రంప్ దారినే ఎంచుకుంటానని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు.
Atishi Marlena Resign to CM Post: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి లిక్కర్ కుంభ కోణం అతిపెద్ద మచ్చగా మారింది. ఈ స్కామ్ లోనే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన ప్లేస్ లో తను చెప్పినట్టు వినే ఆతిషికి ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్న ఆతిషి రాజీనామా చేసారు.
Delhi CM Race: దాదాపు 27 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఢిల్లీ సీఎం పీఠం బీజేపీ వశం అయింది. అంతేకాదు దాదాపు 48 సీట్లలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తరుపున ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఢిల్లీ సీఎం రేసులో అరవింద్ కేజ్రీవాల్ ను చిత్తు చేసి జెయింట్ కిల్లర్ పర్వేష్ వర్మతో పాటు మరో ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి.
Modi Vs Kejriwal: కేంద్రంలో నరేంద్ర మోడీ మూడు సార్లు ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఆయన నివాసం ఉంటున్న ఢిల్లీలో గెలవలేదన్న లోటు ఉండేది. కానీ నిన్నటి ఎన్నికల ఫలితాలతో రచ్చ గెలవడమే కాదు. ఇంట కూడా గెలిచి చూపించారు. అందుకు కారణం కేజ్రీవాల్ అన్న మాటలే. ఢిల్లీలో తనను ఓడించాలంటే మోడీ మరో జన్మ ఎత్తాలి అన్న మాటను మోడీ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించారు. అందుకే ఈ సారి అన్ని బలగాలను మోహరించి కేజ్రీవాల్ ను మట్టి కరిచేలా చేసారు నరేంద్ర మోడీ.
Delhi Assembly Election Results: భారతీయ జనతా పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొన్ని ఫార్ములాలతో అధికారం ఒడిసిపట్టుకుంటుంది.
ఒక్కో చోట ఒక్క వ్యూహాన్ని అమలు చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పట్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్.. ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహంతోనే ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది.
Top 10 Reasons Of BJP Tremendous Victory In Delhi Assembly Elections: పదేళ్ల ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి ఢిల్లీలో అధికారం చేపట్టబోతున్న బీజేపీ విజయానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం. కమలం పార్టీ విజయానికి దారి తీసిన ముఖ్యమైన పది కారణాలు ఇవే!
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలో వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో ఊడ్చేశాము. ఇక తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోతున్నట్టు చెప్పారు.
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ ఎన్నికల గెలుపులో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అసలు సిసలు గేమ్ ఛేంజర్ గా నిలిచారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ విశ్లేషకులు. తాజాగా బడ్జెట్ లో ఆమె ప్రవేశ పెట్టిన పలు సంస్కరణలు ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదం చేశాయని అంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.