Kalvakuntla Kavitha: ధర్మపురిలో దసరా సంబరాలు, బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఎమ్మెల్సీ కవిత రాక సందర్భంగా ఆమెకు స్వాగతం పలికేందుకు ఇదే నియోజక వర్గానికి చెందిన ఆడ పడుచులు భారీ సంఖ్యలో బతుకమ్మలు, బోనాలతో తరలి వచ్చారు.
Free Ration Scheme: పేద ప్రజలకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత రేషన్ను మరిన్ని రోజులు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో మరికొంత మందికి లబ్ధి చేకూరనుంది.
1081 special buses for Dussehra Festival. దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లేవారికి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబరు 10 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.
Hyderabad on high as liquor sales : హైదారబాద్వాసులంతా దసరా సందర్భంగా ఎంతో సరదాగా గడిపారు. దీంతో చికెన్, మటన్, మద్యం విక్రయాలు ఒక రేంజ్లో జరిగాయి. ఇక మద్యం అమ్మకాలు.. ఈ వారం రోజుల్లో రికార్డ్ స్థాయిలో జరిగాయి. రూ.222.23 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
Liquor sales on Dussehra festival 2021 in Telangana: అక్టోబర్ ప్రారంభంతోనే బతుకమ్మ ఉత్సవాలు (Bathukamma festival), దసరా పండగ రావడంతో ఈ నెలలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో సుమారు రూ.487 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి.
12 special trains : దసరా పండుగకు ఊరెళ్లిన వారికి ఒక శుభవార్త. ఈ నెల 17, 18 తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి.
Dussehra Special Trains: దసరా పండుగ వచ్చిందంటే చాలు బస్సులు, రైళ్లు రద్దీగా మారిపోతాయి. అందుకే పండుగ వేళ ఈస్ట్ కోస్ట్ రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఆ రైళ్ల వివరాలంటే తెలుసుకుందాం.
గతేడాది కరోనా కారణంగా గండి పడిన ఆదాయాన్ని తిరిగి సమకూర్చుకోటానికి రవాణా సంస్థలు టికెట్ల ధరలు పెంచేశాయి. రైల్వే శాఖ కూడా ఒక్కో వ్యక్తి పై రూ. 200 నుండి రూ.700 వరకు వసూలు చేసే పనిలో పడింది.
RTC to run 4,000 special buses: హైదరాబాద్ నుంచి 1,383 బస్సులు, బెంగళూరు నుంచి 277 బస్సులు, చెన్నై నుంచి 97 బస్సులు, ఇతర ప్రాంతాల నుంచి 2,243 బస్సులను ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు నడుపుతామని వివరించారు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు.
Dussehra Celebrations: దసరా మహోత్సవాలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. శరన్నవరాత్రి మహోత్సవాలకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తోంది పోలీసు శాఖ. భారీగా పోలీసులు, సీసీ కెమేరాల పర్యవేక్షణతో ఉత్సవాలు నిర్వహించనున్నారు.
SBI Dussehra Offer: దసరా పండుగ సీజన్ సమీపిస్తోంది. పండుగ వేళ కావడంతో బ్యాంకులు, ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొత్తగా ఎస్బీఐ తన కస్టమర్లకు పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ల వర్షం కురిపించింది. అదేంటో పరిశీలిద్దాం.
Ravana Dahan in Ayodhya: విజయదశమి, నవరాత్రుల నేపథ్యంలో 70 అడుగుల భారీ రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. అయోధ్యలోని సరయు తీరంలోని లక్ష్మణ్ కిలా నుంచి రాహణ దహనం కార్యక్రమాన్ని నేటి సాయంత్రం ప్రసారం చేసేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు, ఇతరత్రా అన్ని ఏర్పాట్లు చేశారు.
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ( Ram Pothineni ) తదుపరి యాక్షన్ థ్రిల్లర్ 'రెడ్' సినిమాని కిషోర్ తిరుమల ( Director Kishore Tirumala ) డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ స్రవంతి మూవీస్ ఆధ్వర్యంలో స్రవంతి రవి కిషోర్, కృష్ణ చైతన్య కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఆశ్వీయుజ మాసం శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులపాటు దేవిశరన్నవరాత్రుల్లో (navaratri 2020) భాగంగా కనకదుర్గా దేవిని రోజుకొక అవతారంలో భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆశ్వీయుజ దశమినాడు ‘దసరా’ (Dussehra 2020) లేదా విజయదశమిగా జరుపుకుంటారు. అయితే దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది శమీపూజ (జమ్మిచెట్టు) (Jammy Chettu), పాలపిట్ట (Palapitta) దర్శనం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.