Vande bharat special trains for maha kumbh: కుంభమేళ భక్తులకు ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మూడు రోజుల పాటు వందే భారత్ రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.
Maha kumbh mela: కుంభమేళకు వెళ్లే రైళ్లలో కోచ్ లని భక్తులతో నిండిపోయాయి. ఈ క్రమంలో బీహర్ లో మధుబని రైల్వేస్టేషన్ లో కొంత మంది ప్రయాణికులు రైలుపై రాళ్లతో దాడులు చేసి, ఏసీ కోచ్ అద్దాలు సైతం పగలకొట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Kumbh mela Trains: కుంభమేళకు వెళ్లే ట్రైన్ లన్ని యధా విధిగా నడుస్తున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. కొంత మంది కావాలని పుకార్లను వైరల్ చేస్తున్నారని, వీటిని నమ్మోద్దన్నారు.
Hydrogen Train: సాంకేతికంగా భారతీయ రైల్వే కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు దేశంలో తొలిసారిగా హైడ్రోజన్ ట్రైన్ దేశీయంగా అభివృద్ధి చేస్తోంది. ఈ రైలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Visakha Railway Zone: ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛ, విభజన హామీల్లో ఒకటైన విశాఖపట్నం రైల్వే జోన్పై కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ అందిస్తోంది. కొత్త రైల్వే జోన్తో పాటు ఇతర డివిజన్లు ఎలా ఉంటాయో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఆ వివరాలు మీ కోసం..
Railway Ticket: ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు మరో వెసులుబాటు కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Railways New Scheme: దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణీకులకు గుడ్న్యూస్. అసలు ఎన్నడూ ఊహించని కొత్త ప్రయోజనం లభించనుంది. రైల్వేై ప్రయాణీకులు ఇకపై డబ్బులు చెల్లించకుండానే టికెట్ బుక్ చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా..
Train Cancelled:ఉత్తర భారత దేశాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో ఉదయం పూట జన జీవనం పూర్తిగా స్తంభించి పోయింది. దట్టమైన పొగమంచు విమాన సేవలకు కాదు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. ట్రాఫిక్కు సవాళ్లను సృష్టిస్తోంది.
Sabarimala: 40 రోజుల అకుంఠిత అయ్యప్ప మండల దీక్ష తర్వాత మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి దర్శించుకుంటే పుణ్యప్రదం అని భక్తులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఒక్కసారిగా అయ్యప్పలు పోటెత్తడంతో క్యూ లైన్లు కిలో మీటర్ల మేర ఉంది.
Phone dropped from running train: కొన్నిసార్లు అనుకొకుండా ఫోన్ రన్నింగ్ ట్రైన్ లో నుంచి పడిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇలాంటి సమయంలో టెన్షన్ పడకుండా కాస్తంత చాకచక్యంగా ఆలోచిస్తే ఫోన్ దొరికే చాన్స్ ఉంటుందని సమాచారం.
Railway Jobs: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. రైల్వేలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు భారతీయ రైల్వే సిద్ధమైంది. ఏకంగా 1036 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IRCTC Package: విదేశాలకు వెళ్లే ఆలోచన ఉంటే మీకు గుడ్న్యూస్. ఐఆర్సీటీసీ సరికొత్త ప్యాకేజ్ అందిస్తోంది. కొత్త ఏడాదిలో విదేశాలు చుట్టూ వచ్చేందుకు ఇదే మంచి అవకాశం. అనుకూలమైన బడ్జెట్లోనే ప్రపంచాన్ని చుట్టి వచ్చే విధంగా ప్యాకేజ్ ఉంది. ఆ వివరాలు మీ కోసం.
Special Trains From Hyderabad To Kakinada For Sankranti Here Full Details: పండుగకు ఊరెళ్తున్నారా మీ కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక రైళ్లకు రేపటి నుంచి రిజర్వేషన్ కల్పిస్తోంది. ఆ రైళ్లు ఎప్పుడు? ఎలా బుక్ చేసుకోవాలో పూర్తి వివరాలు మీకోసం..
Indian Railways: తిరుమలకు వెళ్లే భక్తులకు ఇండియన్ రైల్వేస్ భారీ శుభవార్త చెప్పిందని తెలుస్తొంది. ఈ క్రమంలో ఇప్పటికే వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమలకు వెళ్లేందుకు భక్తులు అనేక ప్లాన్ లు వేసుకుంటున్నారు.
Railway New Timetable: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. రైలు సమయాల్లో మార్పు వస్తోంది. జనవరి 1 అంటే రేపట్నించి దేశవ్యాప్తంగా రైల్వే టైమ్టేబుల్ మారనుంది. ప్రయాణీకులు కొత్త టైమ్టేబుల్ చెక్ చేసుకోవాలని ఇండియన్ రైల్వేస్ విజ్ఞప్తి చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Railway Big Announcement For Sankranti Festival: సంక్రాంతి పండుగ ప్రభావం అప్పుడే మొదలైంది. పండుగకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్న ప్రజలకు రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
Train Tickets Subsidy in Telugu: సీనియర్ సిటిజన్లకు గుడ్న్యూస్. ఇండియన్ రైల్వేస్ మళ్లీ రాయితీలు అందించనుందని తెలుస్తోంది. రైల్వే టికెట్లపై 50 శాతం సబ్సిడీ ప్రకటించనుందని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IRCTC New AI Feature: రైల్వే ప్రయాణీకుల సౌకర్యం, సౌలభ్యం కోసం ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు అందిస్తుంటుంది. ఇందులో భాగంగా ఐఆర్సీటీసీ ప్రత్యేక ఫీచర్ ప్రారంభించింది. ఇక రైల్వే టికెట్లు కావాలంటే అడిగితే చాలు..బుక్ అయిపోతాయి.
Indian Railways Ticket Booking Rules: ప్రయాణిలకు మరింత సులభంగా సేవలు అందించేందుకు ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ ప్రవేశపెడుతోంది. తాజాగా రైలు టికెట్ బుకింగ్, రైలు లగేజీ ఛార్జీలకు సంబంధించి రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. కొత్త నిబంధనలు డిసెంబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. రైల్వేలో జరిగిన మార్పులు ఏంటి..? ప్రయాణికులకు ఎంత వరకు ప్రయోజనం ఇక్కడ తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.