Prakash Raj questions PM Modi: రైతులకు కేవలం క్షమాపణలు చెబితే సరిపోదని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. జస్ట్ ఆస్కింగ్ హాష్ ట్యాగ్తో ప్రధాని మోదీని ఆయన ప్రశ్నించారు.
Rahul Gandhi on PM's announcement to repeal farm laws: సాగు చట్టాల విషయంలో తాను గతంలో చెప్పిందే నిజమైందంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ ఏడాది జనవరిలో తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తాజా సందర్భాన్ని ఉద్దేశించి మరోసారి ట్విట్టర్లో షేర్ చేశారు.
Farmers reaction over repeal of farm laws: నూతన సాగు చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ఢిల్లీలోని సింఘు బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు స్పందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మహా ధర్నాలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలతో హడలెత్తించిన విషయం తెలిసిందే!.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే..?
వృద్ధాప్యంలో ఉన్న రైతులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.. 18 - 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ రైతు అయినా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
Ragging in Kakatiya Medical college: వరంగల్ కేఎంసీలో మరోసారి ర్యాగింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. సీనియర్లు వేధిస్తున్నారంటూ ఓ మెడికల్ విద్యార్థి ఏకంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, మంత్రి కేటీఆర్లకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు.
Revanth Reddy : టీఆర్ఎస్,బీజేపీ కుమ్మక్కై దళారులు, మిల్లర్లకు మేలు చేసేలా కమిషన్ల కోసం రైతుల పొట్ట కొడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద తక్షణమే రూ.10వేల కోట్లు విడుదల చేసి పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేయాలని
డిమాండ్ చేశారు.
Security Council: ఆఫ్ఘనిస్తాన్ భద్రతా పరిస్థితులపై ఆసియన్ దేశాలు దృష్టి సారించాయి. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘన్ నేలపై ఉగ్రవాద కార్యకలాపాలు జరగకూడదని ఆసియన్ దేశాలు తీర్మానించాయి.
PM Modi: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానానికి పరిమితమయ్యారు.
PM Narendra Modi Diwali Celebrations in J&K: జమ్మూకశ్మీర్లోని (Jammu and Kashmir) రాజౌరి (Rajouri) లోని సైనిక శిబిరాల్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. నౌషెరా సెక్టార్ లో (Nowshera sector) ప్రధాని పర్యటించారు. లైన్ ఆఫ్ డ్యూటీలో ప్రాణాలొదిలిన సైనికులకు నివాళులు అర్పించారు.
Covid-19 vaccination :కేంద్రం ఒక పక్క 100 కోట్లకు పైగా డోసులు సరఫరా చేసి దూసుకెళ్తున్నా కూడా కొన్ని చోట్ల ఉన్న అవాంతరాలను అధిగమించేందుకు ఈ సమావేశం నిర్వహించింది.
ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా తెలియ జేశారు. అది కూడా తెలుగులో ట్వీట్ చేయటం అందరిని ఆకర్షిస్తుంది. ఆదేవింధంగా సీఎం జగన్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
Mamata Banerjee: నిన్నటి వరకూ అధికార పార్టీ బీజేపీను టార్గెట్ చేసిన దీదీ ఇప్పుడు పంథా మార్చారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మరోవైపు బీజేపీపై సైతం విమర్శలు సంధించారు.
Amit Shah: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు అధికారపార్టీ బీజేపీ అప్పుడే సిద్ధమైపోయింది. 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టినట్టే కన్పిస్తోంది. మేరా పరివార్ బీజేపీ పరివార్ కార్యక్రమంలో ఆయన కొత్త నినాదమిచ్చారు.
drone tech being used in vaccine supply, agriculture : గతంలో డ్రోన్ల రంగం అనేక ఆంక్షలు, నిబంధనలతో ఉండేదని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, కొత్త డ్రోన్ పాలసీ..ఇప్పటికే మంచి ఫలితాలను చూపుతోందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.