KT Rama Rao Press Meet: హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన వేళ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రెస్మీట్ నిర్వహించారు. తాను న్యాయ పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. న్యాయం గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Telugu mahasabhalu controversy: తెలుగు మహ సభల్లో యాంకర్ బాలాదిత్య హోస్ట్ గా వ్యవహరించారు. అయితే.. ఆయన సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిన ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.
KT Rama Rao Slams To Revanth Reddy ACB Investigation: ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్న తమను అపేందుకు.. రైతు భరోసాపై కాంగ్రెస్ చేసిన దగాకోరు మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
K Kavitha Slams To Revanth Reddy: పాలన చేతగాక రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని.. తన సోదరుడు కేటీఆర్పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
K Kavitha Emotional Tribute To Indravelli Martyrs: జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ఇంద్రివెల్ల అమరవీరుల స్థూపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమరులను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలో కవిత పర్యటనకు భారీ స్పందన లభించింది.
DK Aruna: రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని.. పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై మండిపడ్డారు.
DK Aruna Demads To Revanth Reddy Get Down From Chief Minister Post: పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని ఎంపీ డీకే అరుణ సంచలన డిమాండ్ చేశారు. రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
K Kavitha BC Maha Sabha: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. బీసీ అంశంలో కాంగ్రెస్, బీజేపీ చేసిన మోసాలు వాస్తవం కాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించి కవిత కలకలం రేపారు.
Kishan Reddy Said No Need Applications For Rythu Bharosa: దరఖాస్తుల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో మోసానికి పాల్పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బేషరతుగా రైతులు అందరికీ రైతు భరోసా కింద రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
K Kavitha Hot Comments In BC Massive Dharna: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. తాను చెప్పినవి వాస్తవం కాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు
KT Rama Rao Emotional New Year Wishes To BRS Party Cadre: కొత్త సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీకి వెన్నంటి ఉంటున్న వారి సేవలను గుర్తిస్తూ.. వారికి శిరస్సు వంచి సలాం చేస్తున్నా అని ప్రకటించారు.
K Kavitha Massive BC Meeting On 3rd: బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని.. కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వేదికగా ఈనెల 3వ తేదీన నిర్వహంచనున్న ధర్నాకు బీసీ సంఘాలు, ఓయూ విద్యార్థి జేఏసీ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
BRS MLC K Kavitha Massive BC Meeting On 3rd: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉద్యమం ప్రకటించారు. బీసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారీ కార్యాచరణకు సిద్ధమయ్యారు.
Harish Rao New Year Wishes: కొత్త సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పారు.
KT Rama Rao Satires On Revanth Reddy: ఫార్ములా ఈ కారు రేసులో అవినీతి జరగలేదని మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసు లేదు.. లొట్ట పీసు లేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ఏది దొరకడం లేదని చెబుతూ కేసును కొట్టిపారేశారు.
Harish Rao Slams To Revanth Reddy About Employees Pending Salaries: అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
Rahul Gandhi Vietnam Trip Turns Politics KTR Slams: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలు కొనసాగుతుండగా రాహుల్ గాంధీ విదేశీ పర్యటన చేపట్టడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విటర్లో రాహుల్పై విమర్శలు చేశారు.
Revanth Reddy Govt Collecting 14 Percent Commission: తెలంగాణలో కమీషన్ సర్కార్ నడుస్తోందని.. 14 శాతం కమీషన్ ఇస్తేనే బిల్లులు మంజూరవుతున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
KTR Clears Here No Corruption In Formula E Car Race: 'ఫార్ములా-ఈ కేసులో అవినీతి లేనప్పుడు కేసు ఏమిటి? రేవంత్ రెడ్డి ప్రయత్నమంతా నన్ను జైలుకు పంపించడమే లక్ష్యం' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మరెన్నడూ లేనట్టు ఈడీ దూకుడుగా వెళ్తోందని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.