6 Lives End In Lorry Car Collied While Going To Baby Mundan Ceremony: పాప పుట్టు వెంట్రుకలు తీయించేందుకు ఆనందంగా తిరుపతి బయల్దేరిన కుటుంబం మార్గమధ్యలో జరిగిన ఘోర ప్రమాదంలో మృత్యువాత పడింది.
Pune family wearing 25 kgs gold: తిరుమలలో పూణేకు చెందిన ఒక కుటుంబం ఒంటి మీద 25 కేజీల బంగారం వేసుకుని హల్ చల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నవంబర్ నెలకు సంబంధించిన దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల చేశారు. ఆన్లైన్ కోటా దర్శనం, గదుల వసతి, శ్రీవారి సేవకు సంబంధించిన షెడ్యూల్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mahesh babu family in Tirumala: మహేష్ బాబు సతీమణి, తన కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. దీంతో వారితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Trident Group Donation To TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.21 కోట్ల భారీ విరాళం అందింది. పంజాబ్కు చెందిన ట్రైడెంట్ గ్రూప్ యజమాని రాజిందర్ గుప్తా విరాళం అందించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకున్నారు.
Trident Group Donation To TTD: దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తూ స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఈ క్రమంలో భక్తులు తమకు తోచిన స్థాయిలో విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కరోజే రూ.21 కోట్ల భారీ విరాళం తిరుమల దేవస్థానానికి అందింది.
Allu Sneha Reddy Visits Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి దర్శించుకున్నారు. కుమార్తె అల్లు అర్హతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అయితే అల్లు అర్జున్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Snake bite: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఒక భక్తుడు మెట్లమార్గం గుండా వస్తున్నాడు. ఈ నేపథ్యంలో అలిపిరి వద్దకు చేరుకున్నాడు. అక్కడ కూర్చుని ఉండగా పాము కాటు వేసింది. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tirumal Tirupati Devasthanam: ఇక 27 వ తేదీన తిరుమల, తిరుపతి శ్రీవారి సేవకోటా, నవనీత సేవ, పరకామణి సేవ టిక్కెట్లను విడుదల చేయనున్నారు. శ్రీవారికి సేవ చేయాలనుకునే భక్తులకు ఇది సువర్ణ అవకాశం.
Bandi Sanjay Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ను వీరప్పన్తో పోల్చారు.
8 Feet King Cobra Found Silathoranam At Tirumala: ప్రకృతి రమణీయమైన తిరుమల క్షేత్రంలో పాములు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఆరడుగుల పాము కలకలం రేపడంతో భక్తులు బెంబేలెత్తిపోయారు.
Anil Ravipudi Ashu Reddy Visited Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, సినీ నటి అషూ రెడ్డి శుక్రవారం ఆలయానికి వచ్చారు. స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసుకుని ఆశీర్వచనాలు పొందారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.