Ys Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలకు సమాయత్తమౌతున్నారు. ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో ప్రారంభించనున్న వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం గురించి వివరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేఖంగా మధుసూదన్ రెడ్డి.. బాలకృష్ణ పైన ఫైర్ అయ్యారు.
ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కాకినాడలో జరిగే సభలో 29న వైఎస్సార్ హావనమిత్ర ఐదో విడత ఆర్థిక సాయం సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
చంద్రబాబు హౌస్ అరెస్ట్ రిమాండ్ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రా వాదనలు విన్న కోర్టు తీర్పును రేపత్రికి వాయిదా వేసింది.
Timesnow Survey: తెలంగాణ సంగతేమో గానీ ఏపీలో మాత్రం ఎన్నికల వేడి పెరుగుతోంది. వైనాట్ 175 లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటే..వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ-జనసేనలు పనిచేస్తున్నాయి. మరి అధికారం ఎవరిది, ఆ ప్రముఖ సర్వే ఏం చెబుతోందనే విషయాలు తెలుసుకుందాం..
Vyooham Movie: సంచలన, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా వివాదం రేగక తప్పదు. సంచలనం కాకతప్పదు. ఇప్పుడు తెరకెక్కిస్తున్న రాజకీయ నేపధ్యపు సినిమా వ్యూహం చాలా ఆసక్తి రేపుతోంది. అందులో పాత్రలు ఎలా ఉంటాయోననే చర్చ రేగుతోంది.
Pawan Kalyan comments on YS Jagan: అన్యాయాన్ని అరికట్టడానికే రాజకీయాల్లోకి వచ్చాను. జనసేన ఆశయం ఓడిపోలేదు. ఉత్తరాంధ్ర నుండే తాను పోరాటం నేర్చుకున్నానన్న పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికల్లో జనసేన జండా గాజువాకలో ఎగురుతుంది అని ధీమా వ్యక్తంచేశారు.
Pawan Kalyan Visits Rushikonda: సీఎం జగన్కు ఎన్ని ఇళ్లు కావాలి అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టి ఇక్కడ ఇల్లు నిర్మిస్తాడా అని ముఖ్యమంత్రి జగన్ని పవన్ కళ్యాణ్ నిలదీశారు.
FIR Filed On Chandrababu Naidu: అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసు స్టేషన్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని ముదివేడు పోలీసులు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేశారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద రాజకీయమే కన్పిస్తోంది. ఎన్నికల వేళ అందరి అభిమానాన్ని మూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
YS Avinash Reddy's pressmeet: పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న పులివెందులలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన వ్యాఖ్యలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఖండించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
Inorbit Mall in Visakhapatnam: విశాఖ నగరం రూపురేఖలు మారుతున్నాయని సీఎం జగన్ అన్నారు. ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ.. మాల్ నిర్మాణంతో 8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
Kinjarapu Rammohan Naidu News: శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో వైసీపీకి కొరుకుడు పడని ఒకే ఒక ఏదైనా ఉందా అంటే అది అక్కడి లోక్ సభ సీటు అనే చెప్పుకోవచ్చు. పార్టీ పెట్టి పోటీ చేసిన రెండు ఎన్నికల్లోనూ వైసీపీకి ఈ సీటు అందని ద్రాక్షే అయింది. మరి వచ్చే ఎన్నికల్లో అయినా సరే ఆ స్థానాన్ని తమ కైవసం చేసుకుని అక్కడ వైసీపీ జండా పాతాలని ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ భావిస్తున్న నేపథ్యంలో శ్రీకాకులం రాజకీయాలపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్.
AP Medical Colleges: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రారంభిస్తున్న వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది ప్రారంభం కానున్న 5 కొత్త వైద్య కళాశాలల్లో ఈ విధానం అమలు కానుంది. ఆ విధానం ఎలా ఉంటుందోనేది తెలుసుకుందాం..
Daggubati Purandeshwari: ఏపీకి బీజేపి రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరి ఎదుట ఆ పార్టీ హై కమాండ్ బిగ్ టాస్క్ పెట్టిందని స్వయంగా ఆమె మాటల్లోనే అర్థం అవుతోంది. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా రాష్ట్రంలో బీజేపిని బలోపేతం చేసే గురుతర బాధ్యతను బీజేపి పురంధేశ్వరిపై పెట్టింది.
Janasena Leader Satires on Minister Jogi Ramesh: పెడన: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేత రాంసుధీర్ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. మైలవరం నుంచి అక్కడి ప్రజలు తన్ని తరిమేస్తేనే.. పెడన వచ్చి పడ్డాడు అని అన్నారు.
AP Early Polls: ఏపీలో గత కొద్దికాలంగా ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనల నేపధ్యంలో ప్రచారం మరింత అధికమైంది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Yatra 2 Movie: వైఎస్సార్ బయోపిక్ గా తెరకెక్కిన యాత్రకు సీక్వెల్ యాత్ర 2 తెరకెక్కుతోంది. వైఎస్ జగన్ జీవిత సంఘటనల ఆధారంగా సినిమా తీస్తున్న దర్శకుడు మహి వి రాఘవ్ సంచలన విషయాలు వెల్లడించాడు.
Vangalapudi Anitha Pressmeet: అనకాపల్లి జిల్లా : తనపై సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు తమ ఇష్టం వచ్చినట్టు అవాస్తవ కథనాలు పోస్ట్ చేస్తూ తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేస్తున్నారని నక్కపల్లి పోలీస్ స్టేషన్లో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.