TS EAMCET 2022 : ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను ఖరారు చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి

TS EAMCET 2022 : తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా వాయిదా పడిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈనెల 30, 31న ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి వెల్లడించారు.

  • Zee Media Bureau
  • Jul 20, 2022, 08:17 PM IST

TS EAMCET 2022 : తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా వాయిదా పడిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈనెల 30, 31న ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి వెల్లడించారు. అలాగే ఆగస్టు 1న ఈసెట్‌, ఆగస్టు 2 నుంచి 5 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత వెబ్‌సైట్‌ల నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.

Video ThumbnailPlay icon

Trending News